Friday, April 19, 2024

bcci

ఎడారి దేశాన ఐపీఎల్ వేలం?

భారీగా ప్లాన్ చేస్తున్న బీసీసీఐ.. న్యూ ఢిల్లీ : వచ్చే ఏడాది ఐపీఎల్‌ కంటే ముందే ఈ ఏడాది చివర్లో జరుగబోయే ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ వేలం ప్రక్రియను భారీగా నిర్వహించేందుకు బీసీసీఐ ప్లాన్‌ చేస్తోంది. అంతర్జాతీయంగా ఈ లీగ్‌ కు క్రేజ్‌ పెరుగుతున్న నేపథ్యంలో ఈ ఏడాది ఐపీఎల్‌ వేలాన్ని ఎడారి దేశమైన దుబాయ్‌లో...

అమితాబ్ బచ్చన్ కు బీసీసీఐ ‘గోల్డెన్ టికెట్’..

టీమిండియాను ఎవరైనా తప్పుగా విమర్శిస్తే ఊరుకోని బిగ్ బి అమితాబ్ ను విశిష్ట రీతిలో గౌరవించిన బీసీసీఐ స్వయంగా వరల్డ్ కప్ గోల్డెన్ టికెట్ అందించిన బీసీసీఐ కార్యదర్శి జై షా ముంబై : బాలీవుడ్ నట దిగ్గజం అమితాబ్ బచ్చన్ క్రికెట్ కు వీరాభిమాని అని తెలిసిందే. టీమిండియా ఆడే మ్యాచ్ లు, సిరీస్ లను ఆయన...

ఇక ఆసియా కప్ హంగామా..

వివరాలు వెల్లడించిన ఏ.సి.సి. అధ్యక్షుడు జై షా.. పీసీబీ విమర్శలు తిప్పికొట్టిన బీసీసీఐ.. ఆసియా కప్‌ వేదికపై ఇంకా సందిగ్ధత కొనసాగుతున్నది. టోర్నీకి పాక్‌ ఆతిథ్యం ఇవ్వాల్సి ఉండగా.. ఆసియా క్రికెట్‌ కౌన్సిల్‌ మరో వేదికపై నిర్ణయించేందుకు ఏర్పాట్లు చేస్తున్నది. ఈ క్రమంలో కప్‌ నిర్వహణపై బీసీసీఐ కార్యదర్శి, ఏసీసీ అధ్యక్షుడు జై షా కీలక వ్యాఖ్యలు...
- Advertisement -

Latest News

శంభునికుంటకు ఎసరుపెట్టిన అమీన్ పూర్ మున్సిపల్ చైర్మన్..

అక్రమ నిర్మాణాన్ని ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి హెచ్చరించిన ఆదాబ్.. అనుమతులు లేకపోయినా ఉన్నట్లు కలరింగ్.. కాలరెగరేసుకుని దర్జాగా అక్రమ నిర్మాణ పనులు.. చైర్మన్ భార్య పేరుపై యథేచ్ఛగా నిర్మాణం.. అవినీతి మత్తులో...
- Advertisement -