Homeమహబూబ్‌నగర్‌Vehicle Auction | ఎ క్సైజ్ విభాగంలో స్వాధీనం చేసిన వాహనాల వేలం నిర్వహణ

Vehicle Auction | ఎ క్సైజ్ విభాగంలో స్వాధీనం చేసిన వాహనాల వేలం నిర్వహణ

కల్వకుర్తి పట్టణంలో ఉన్న ప్రొబిషన్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో ప్రొబిషన్ ఎక్సైజ్ అధికారి వి. వేణుగోపాల్ రెడ్డి నాయకత్వంలో ఇటీవల ఎక్సైజ్ శాఖ స్వాధీనం చేసుకున్న వాహనాల వేలం నిర్వహించినట్టుగా ఎక్సైజ్ సీఐ జే, వెంకటరెడ్డి తెలిపారు, ఈ వేలంలో మొత్తం 13 వాహనాలు విక్రయించబడ్డాయి. వేలం ద్వారా ప్రభుత్వ ఖజానాకు మొత్తం రూ. 2,47,000 జమ చేయబడినట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ సీఐ జే. వెంకటరెడ్డి సహా స్టేషన్ సిబ్బంది, జంగయ్య, జనార్దన్ రెడ్డి, మణిందర్, సిద్ధార్థ్, అనిల్ చంద్రశేఖర్, తేజశ్రీ, సునీతలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News