Saturday, April 20, 2024

farmers

ఉద్యాన పంటల సాగుకు రైతులను ప్రోత్సహించాలి

అధికారులతో జిల్లా కలెక్టర్‌ సీ. నారాయణరెడ్డి మామిడి పంట సాగుపై కలెక్టరేట్‌లో రైతులతో అవగాహన సదస్సు వికారాబాద్‌ జిల్లా : ఉద్యాన పంటలు సాగు చేస్తూ రైతులు అధిక లాభాలు పొందే విధంగా అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్‌ సి. నారాయణ రెడ్డి తెలిపారు.శ్రీ కొండా లక్ష్మణ్‌ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం, ఉద్యాన, పట్టు...

రైతులకు ఎరువులు సిద్దం చేయండి

పంటలకు అనుగుణంగా స్టాక్‌ చేర్చాలి గ్రామస్థాయి ప్రణాళికతో ముందుకు వెళ్లాలి అధికారులను ఆదేశించిన మంత్రి తుమ్మల హైదరాబాద్‌ : రైతులకు కావలసినటువంటి అన్ని రకాల ఎరువులను సిద్ధంగా పెట్టడమే కాకుండా, గ్రామస్థాయి వరకు చేర్చే ప్రణాలికతో సంసిద్దంగా ఉండాలని వ్యవసాయ, మార్కెటింగ్‌, సహకార, చేనేత జౌళిశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అధికారులను ఆదేశించారు. సచివాలయంలో, అగ్రికల్చర్‌ సంచాలకులు...

వరి ధాన్యం కొనుగోలు ప్రారంభించాలి

రైతులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా పత్తి కొనుగోలు చేపట్టాలి ప్రజావాణికి వచ్చిన 105 అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించాలి అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్‌ సి నారాయణ రెడ్డి వికారాబాద్‌ జిల్లా(ఆదాబ్‌ హైదరాబాద్‌): రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వరి ధాన్యం, పత్తి కొనుగోలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి అధికారులను ఆదేశిం చారు. సోమవారం కలెక్టరేట్‌ లోని...

రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ లో ఏమి జరుగుతోంది..?

ధరణి పోర్టల్ తో ఆగమాగమౌతున్న రైతన్నలు.. భూ యజమాని రికార్డులన్నీ సక్రమంగా ఉన్నాపేర్లు మారిపోతున్నాయి.. ఎవరిచేతివాటంతో ఈ తతంగం జరుగుతోంది..? సాంకేతిక లోపలా..? లంచాల ప్రభావాలా..? ధరణి మహా గొప్పది అని చెప్పిన సీఎం ఇప్పుడేమంటారు..? లోపాలను తమకు అనుకూలంగా మార్చుకుంటున్నకొందరు అధికారులు.. పొజిషన్ లో లేని వారికి ఆర్.డీ.ఓ. ఓ.ఆర్.సి. ఎలా ఇచ్చాడు..? డబ్బులిస్తే ఎవరికైనా ఓ.ఆర్.సి. వస్తుందా..? రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ కేంద్రంగా...

రైతులను నిలువునా ముంచుతున్న దళారీ ప్రభుత్వం..

ప్రజల సంపదను పందికొక్కుల్లా మేస్తున్నారు.. నాలుగు కోట్ల ప్రజలను తాకట్టుపెట్టి 5 లక్షల కోట్లు అప్పు చేశారు.. నకిరేకల్ నియోజకవర్గం తాటికల్ గ్రామంలో భట్టి పాదయాత్ర.. హైదరాబాద్, తరుగు పేరిట క్వింటాకు 12 కిలోల కోతను విధిస్తున్న ఈ దళారీ ప్రభుత్వం రైతులను నిలువునా ముంచుతోందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. పీపుల్స్‌మార్చ్‌ పాదయాత్రలో భాగంగా 96వ...

రైతుకు మద్దతు

పెసరకు రూ. 803, వరికి రూ.143 రైతులకు తీపి కబురు అందించిన కేంద్ర ప్రభుత్వం పలు పంటలకు మద్దతు ధర భారీగా పెంచుతూ నిర్ణయం కేబినెట్‌ నిర్ణయాలను వెల్లడిరచిన కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ అన్నదాతలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 202324 ఖరీఫ్‌ సీజన్‌కు సంబంధించి పలు పంటలకు కనీస మద్దతు ధర పెంపునకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం...

అధికారులు, మిల్లర్లు కుమ్మక్కు..

రైతులను నిలువునా దోచుకుంటున్న వైనం తరుగు పేరుతో ధాన్యంలో కోత. రైతుల నుండి అధిక వసూలు. తమను కలెక్టర్‌ ఆదుకోవాలని రైతులు వేడుకోలు. ఆత్మకూర్‌ : మండలంలోని పెంచికలపేట పిఎ సిఎస్‌ సొసైటీ పరిధిలో వరి ధాన్యం విక్రయాల్లో తమను అన్ని విధాల దోపిడికి గురి చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత 20 రోజులుగా వరి ధాన్యం...

ఆజ్ కి బాత్

అప్పులెన్నో జేసిర్రు…అభివృద్దని అంటుర్రు.,వచ్చిన ఆమ్దానంత వడ్డీలకే కడుతుర్రు..ఉద్యోగుల జీతాలకు బాండులన్నిఅమ్ముతుర్రు…ఆ భవనం, ఈ భవనం పోటివడి కడుతుర్రు..అదే ఘనకార్యమని భాక వెట్టి ఊదుతుర్రు…బార్లన్ని మిల మిల.. జేబులన్ని గల గల…ఖాజానేమో వెల వెల..రైతులేమో విలవిల…తెలంగాణ పయనమేటువెలుగుల దివ్వెల వైపా…చీకటి చిట్టడివి వైపా…… కాతరాజు శంకర్..

హామీలు నెరవేర్చే పనిలో కర్ణాటక గవర్నమెంట్..

మాట నిలబెట్టుకునే పనిలో సీఎం సిద్దరామయ్య.. రైతుల కోసం విన్నూతన కార్యక్రమం.. అగ్రికల్చర్ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్..హామీలను నెరవేర్చే పనిలో బిజీగా ఉంటోంది. ఇప్పటికే మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణానికి పచ్చ జెండా ఊపిన సిద్దరామయ్య ప్రభుత్వం..తాజాగా రైతుల కోసం మరో కార్యక్రమాన్ని చేపట్టనుంది. కర్ణాటక వ్యాప్తంగా నందిని డెయిరీ...

కేసీఆర్ ప్రభుత్వం సైధవుడి పాత్ర పోషిస్తోంది..

తీవ్ర విమర్శలు చేసిన బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్ రెడ్డి.. నరేంద్ర మోడీ ప్రభుత్వం రైతుల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశ పెడుతుంటే వాటిని తెలంగాణలో అమలు కాకుండా కేసీఆర్ ప్రభుత్వం సైంధవుడు పాత్ర పోషిస్తున్నదని బిజెపి కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్ రెడ్డి ఆరోపించారు. హైదరాబాద్...
- Advertisement -

Latest News

శంభునికుంటకు ఎసరుపెట్టిన అమీన్ పూర్ మున్సిపల్ చైర్మన్..

అక్రమ నిర్మాణాన్ని ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి హెచ్చరించిన ఆదాబ్.. అనుమతులు లేకపోయినా ఉన్నట్లు కలరింగ్.. కాలరెగరేసుకుని దర్జాగా అక్రమ నిర్మాణ పనులు.. చైర్మన్ భార్య పేరుపై యథేచ్ఛగా నిర్మాణం.. అవినీతి మత్తులో...
- Advertisement -