Saturday, April 20, 2024

kcr

కేసీఆర్‌ ను పరామర్శించిన మాజీ గవర్నర్‌ నరసింహన్‌ దంపతులు

తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత కే చంద్రశేఖర్‌రావును రాష్ట్ర మాజీ గవర్నర్‌ నరసింహన్‌ దంపతులు పరామర్శించారు. ఆదివారం మధ్యాహ్నం నందినగర్‌లోని కేసీఆర్‌ నివాసానికి చేరుకున్న నరసింహన్‌ దంపతులకు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ స్వాగతం పలికారు. అనంతరం కేసీఆర్‌ను పరామర్శించిన నరసింహన్‌ దంపతులు.. ఆ తర్వాత బీఆర్‌ఎస్‌ అధినేత కుటుంబంతో మర్యాదపూర్వకంగా...

సంపూర్ణ ఆరోగ్యంతో ప్రజల్లోకి..

త్వరలోనే ప్రజల్లోకి బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ బీఆర్‌ఎస్‌ పార్టీని గాడీలో పెట్టడానికి రంగం సిద్ధం ఆలస్యం చేస్తే.. పార్లమెంట్‌ ఎన్నికలపై ఎఫెక్ట్‌ ఇక త్వరలోనే జిల్లాల పర్యటనలకు షెడ్యూల్‌ కాంగ్రెస్‌ దూకుడుకు కళ్ళెం వేయడమే టార్గెట్‌ ప్రజల గుండెల్లోంచి కేసీఆర్‌ను తొలగించలేరు పెద్దపల్లి పార్లమెంట్‌ సమీక్షలో హరీష్‌ రావు హైదరాబాద్‌ : బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు త్వరలోనే జిల్లాలలో పర్యటిస్తారని ఎమ్మెల్యే,...

కేసీఆర్ ను కలిసి పరామర్శించిన ఏపీ సీఎం జగన్…

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఏపీ సీఎం వైఎస్ జగన్ పరామర్శించారు. ప్రత్యేక విమానంలో గన్నవరం నుంచి బయల్దేరి బేగంపేట చేరుకున్న జగన్‌కు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వేముల ప్రశాంత్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి స్వాగతం పలికారు. అనంతరం నంది నగర్‌లోని కేసీఆర్ నివాసానికి వెళ్లిన జగన్.. ఆయన్ను పరామర్శించారు. కేసీఆర్, జగన్ మధ్య...

కాళేశ్వరం అవినీతిపై కాంగ్రెస్‌ దోబూచులాట

మాజీ సీఎం కేసీఆర్‌ను రక్షించే పనిలో రేవంత్‌ రెడ్డి సీబీఐ విచారణ ఎందుకు కోరడం లేదని ప్రశ్న నిజాయితీ ఉంటే సీబీఐ విచారణకు లేఖ రాయాలి మీడియా సమావేశంలో కేంద్రమంత్రి, బీజేపీ నేత కిషన్‌ రెడ్డి హైదరాబాద్‌ : తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో బిఆర్‌ఎస్‌ ప్రభుత్వ అవినీతి పట్ల అనేక సార్లు ప్రస్తావించిన నేతలు ఇప్పుడు...

కాళేశ్వరం అవినీతిపై కాంగ్రెస్‌ దోబూచులాట

మాజీ సిఎం కెసిఆర్‌ను రక్షించే పనిలో రేవంత్‌ రెడ్డి సిబిఐ విచారణ ఎందుకు కోరడం లేదని ప్రశ్న నిజాయితీ ఉంటే సిబిఐ విచారణకు లేఖ రాయాలి మీడియా సమావేశంలో కేంద్రమంత్రి, బిజెపి నేత కిషన్‌ రెడ్డి హైదరాబాద్‌ : తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో బిఆర్‌ఎస్‌ ప్రభుత్వ అవినీతి పట్ల అనేక సార్లు ప్రస్తావించిన నేతలు ఇప్పుడు...

ప్రాణహిత – చేవెళ్ల నిర్మిస్తాం..

కాళేశ్వరం కంటే ప్రాణహిత - చేవెళ్ల ఉత్తమం కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు రూ. 95 వేల కోట్ల ఖర్చు.. వార్షిక నిర్వహణ వ్యయం 13 వేల కోట్లు సీడబ్ల్యూసీ అప్రూవ్‌ చేసింది 80 వేల కోట్లు రిపేర్లు అయ్యే సరికి రూ. 1.50 లక్షల కోట్లకు.. మేడిగడ్డ బ్యారేజ్‌ కుంగడం బాధాకరం కుంగినప్పటి నుంచి కేసీఆర్‌ స్పందించలేదు ప్రాజెక్టుపై న్యాయ విచారణ చేపడతాం డ్యామేజీపై జ్యుడీషయల్‌ ఎంక్వయిరీ కాళేశ్వరానికి...

లోక్ సభ ఎన్నికలకు గులాబీ పార్టీ సన్నద్దం

జనవరి మూడో తేదీ నుంచి సన్నాహక సమావేశాలు తెలంగాణ భవన్ వేదికగా ముఖ్యనేతలతో వరుస భేటీలు పార్లమెంట్ ఎన్నికల కోసం భారత రాష్ట్ర సమితి పూర్తి స్థాయిలో సమయత్తమవుతుంది. ఇందులో భాగంగా  జనవరి మూడో తేదీ నుంచి పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలను నిర్వహించనున్నది. బీఆర్ఎస్ అధ్యక్షులు కేసీఆర్ గారి ఆదేశాల మేరకు తెలంగాణ భవన్...

పోలీసుల అదుపులో రైస్ మిల్లర్.!

ప్రభుత్వ వడ్లు అమ్ముకున్న పాత కేసులో రైస్ మిల్లర్ అరెస్ట్! సూర్యాపేటలో జరిగిన ధాన్యం, సి.ఎం.ఆర్ దందాపై మంత్రి సీరియస్.. సివిల్ సప్లయ్ కమిషనర్ గా ఐ.పి.ఎస్.. వేట మొదలుపెట్టిన పోలీస్… అవినీతి మిల్లర్లకు ఇకనుంచి జోలపాటే… బి.ఆర్.ఎస్ ప్రభుత్వ హయాంలో పాతరేసిన కేసులను తిరగతోడుతున్న నూతన ప్రభుత్వం ప్రభుత్వ నిర్ణయం పట్ల ప్రజల హర్షనీయం.. ఆదాబ్ హైదరాబాద్, తెలంగాణ బ్యూరో : గతమంతా...

ప్రజారంజక పాలనందిస్తాం

ప్రజాదర్బార్‌ వినతులను పరిష్కరిస్తాం బీఆర్‌ఎస్‌ నాయకుల అరాచకాలను బయటకు తీస్తాం అవినీతికి సహకరించిన అధికారుల భరతం పడతాం కేసీఆర్‌ పాలన గుర్తుకొస్తే ఒళ్ళు జలదరిస్తుంది కేసీఆర్‌ తొమ్మిదిన్నర ఏళ్ల పాలన అస్తవ్యస్తం పదేళ్లుగా నరకయాతన అనుభవించిన ప్రజలు ప్రజాపాలన దిశగా కాంగ్రెస్‌ ప్రభుత్వం అడుగులు ప్రజలు కోరుకునే పాలనను అందిస్తాం : సీఎం రేవంత్‌ రెడ్డి హైదరాబాద్‌ : తెలంగాణ ప్రజలకు ప్రజా పాలన అందిస్తామన్న...

పాపాల ‘పాపారావు’..

వెలమదొర పాలనలో అవినీతి అందలం.. వందలాది మందిని క్షోభపెట్టిన దుర్మార్గం.. కేసీఆర్‌ రవాణా శాఖా మంత్రిగా ఉన్నప్పుడు రవాణా శాఖలో కీలక బాధ్యతలు.. ఆర్‌ టి ఏ అధికారిగా కోట్ల రూపాయల దోపిడీ.. కేసీఆర్‌ కు బినామీగా చక్రం తిప్పిన పాపాల భైరవుడు.. కేసీఆర్‌ పాలనలో వెలమలదే అగ్రరాజ్యం.. తెలంగాణ రాష్ట్రాన్ని అడ్డంగా దోచుకున్న దొరలు.. అర్హత లేకుండానే రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్‌...
- Advertisement -

Latest News

శంభునికుంటకు ఎసరుపెట్టిన అమీన్ పూర్ మున్సిపల్ చైర్మన్..

అక్రమ నిర్మాణాన్ని ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి హెచ్చరించిన ఆదాబ్.. అనుమతులు లేకపోయినా ఉన్నట్లు కలరింగ్.. కాలరెగరేసుకుని దర్జాగా అక్రమ నిర్మాణ పనులు.. చైర్మన్ భార్య పేరుపై యథేచ్ఛగా నిర్మాణం.. అవినీతి మత్తులో...
- Advertisement -