Saturday, April 20, 2024

reliance

రిలయన్స్‌కు భారీ లబ్ధి..

మూడు సంస్థల ఎం-క్యాప్‌ రూ.70,312 కోట్ల వృద్ధి..! గతవారం స్టాక్‌ మార్కెట్లలో ట్రేడింగ్ ముగిసిన తర్వాత టాప్‌-10 సంస్థల్లో మూడు సంస్థలు రూ.70,312.7 కోట్ల మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ పెంచుకున్నాయి. మార్కెట్‌లో ఒడిదొడుకుల నేపథ్యంలో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ భారీగా లబ్ధి పొందింది. రిలయన్స్తోపాటు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, హిందూస్థాన్‌ యూనీ లివర్‌ (హెచ్‌యూఎల్‌) లాభ పడ్డాయి. మరోవైపు టాటా...

శాటిలైట్‌ ఇంటర్నెట్‌పై పట్టుకు యత్నాలు..

హైదరాబాద్‌ : నువ్వా? నేనా అంటున్న జియో ఎయిర్‌టెల్‌ జియో స్పేస్‌ ఫైబర్‌ సర్వీసును తక్కువ అంచనా వేయొద్దని భారతీ ఎయిర్‌ టెల్‌ చైర్మన్‌ సునీల్‌ మిట్టల్‌ ను హెచ్చరించారు. రిలయన్స్‌ జియో ప్రెసిడెంట్‌ మాథ్యూ ఊమెన్‌. దేశంలోనే అతిపెద్ద టెలికం సంస్థ రిలయన్స్‌ జియో.. శుక్రవారం జియో స్పేస్‌ ఫైబర్‌ సర్వీస్‌ ప్రారంభించింది....
- Advertisement -

Latest News

శంభునికుంటకు ఎసరుపెట్టిన అమీన్ పూర్ మున్సిపల్ చైర్మన్..

అక్రమ నిర్మాణాన్ని ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి హెచ్చరించిన ఆదాబ్.. అనుమతులు లేకపోయినా ఉన్నట్లు కలరింగ్.. కాలరెగరేసుకుని దర్జాగా అక్రమ నిర్మాణ పనులు.. చైర్మన్ భార్య పేరుపై యథేచ్ఛగా నిర్మాణం.. అవినీతి మత్తులో...
- Advertisement -