Saturday, April 20, 2024

punjab

ఉత్తర భారతాన్ని వణికిస్తున్న భారీ వర్షాలు..

ఆందోళనకు గురిచేస్తున్న ఎడతెరపి లేని వానలు.. వరదల ధాటికి కొట్టుకుపోతున్న వంతెనలు, రోడ్లు, ఇండ్లు.. నీటిపై తేలియాడుతున్న వాహనాలు.. ఢిల్లీ, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్ లలో స్కూళ్ళు, ఆఫీసులు బంద్.. సహాయక చర్యల్లో మునిగిపోయిన అధికారులు.. భారీ వర్షాలతో ఉత్తర భారతం అల్లాడిపోతోంది. ఢిల్లీ, పంజాబ్​తో పాటు అనేక ఈశాన్య రాష్ట్రాల్లో ఎడతెరిపిలేని వర్షాలు ఆందోళనకు గురి చేస్తున్నాయి. ముఖ్యంగా హిమాచల్​...

మోడీని గద్దె దించడమే లక్ష్యం..

నేడు పాట్నాలో భేటీ కానున్న ప్రతిపక్షాలు బిహార్ సీఎం నితీశ్ కుమార్ అధ్యక్షతన సమావేశం ప్రతిపక్షాల ఐక్యత సమావేశానికి ముందు ముసలం కాంగ్రెస్ పార్టీకి అల్టిమేటం విధించిన ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్ డిమాండ్‌కు అంగీకరించకపోతే భేటీకి హాజరుకామని హెచ్చరిక న్యూ ఢిల్లీ, 22 జూన్ ( ఆదాబ్ హైదరాబాద్ ) :దేశ వ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ రేపుతున్న విపక్షాల సమావేశానికి నేడు...

కేసీఆర్ అవినీతి పాలనపై ప్రజలు విసిగి పోయారు..

ఘాటు వ్యాఖ్యలు చేసిన తరుణ్ ఛుగ్.. కేసీఆర్ ప్రభుత్వం అవినీతి కూపంలో కూరుకుపోయింది. కేసీఆర్ కుటుంబ అవినీతి, నియంత పాలనను అంతమొందించడానికి ప్రజలు సిద్ధమయ్యారు అన్నారు తరుణ్ ఛుగ్.. అతి త్వరలో కేసీఆర్ పాలన నుండి ప్రజలకు విముక్తి కలగబోతోంది. తెలంగాణ సంపదనంతా కేసీఆర్ కుటుంబం దోచుకుంటోంది. కేసీఆర్ కుటుంబం ఫైవ్ స్టార్ హోటల్ నుండి...

జెడ్ ప్ల‌స్ భ‌ద్ర‌త వద్దు..

పంజాబ్ సీఎం వెల్లడి.. సీఆర్పీఎఫ్ ద‌ళాల‌తో క‌ల్పించే జెడ్ ప్ల‌స్ భ‌ద్ర‌త ను పంజాబ్ సీఎం భ‌గ‌వంత్‌మాన్ సింగ్ తిర‌స్క‌రించారు. పంజాబ్‌తో పాటు ఢిల్లీ రాష్ట్రాల్లో పంజాబ్ సీఎంకు కేంద్ర హోంశాఖ జెడ్ ప్ల‌స్ భ‌ద్ర‌త క‌ల్పించేందుకు ముందుకు వ‌చ్చింది. అయితే ఆ ఆఫ‌ర్‌ను పంజాబ్ సీఎంవో తిర‌స్క‌రించింది. కానీ ఆ రెండు రాష్ట్రాల కాకుండా...
- Advertisement -

Latest News

శంభునికుంటకు ఎసరుపెట్టిన అమీన్ పూర్ మున్సిపల్ చైర్మన్..

అక్రమ నిర్మాణాన్ని ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి హెచ్చరించిన ఆదాబ్.. అనుమతులు లేకపోయినా ఉన్నట్లు కలరింగ్.. కాలరెగరేసుకుని దర్జాగా అక్రమ నిర్మాణ పనులు.. చైర్మన్ భార్య పేరుపై యథేచ్ఛగా నిర్మాణం.. అవినీతి మత్తులో...
- Advertisement -