లోక్ సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రధాన పార్టీల వ్యూహాలు
సమీక్షల బిజీలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
రంగంలోకి దిగితున్న కాంగ్రెస్, బీజేపీ ల నుంచి అధినేతలు
తెలంగాణలో మొదలైన లోక్సభ ఎన్నికల హడావుడి
తెలంగాణలో లోక్సభ ఎన్నికల హడావుడి మొదలైంది. ప్రధాన పార్టీలు పార్లమెంట్ ఎన్నికలపై కసరత్తు ముమ్మరం చేశాయి. బీఆర్ఎస్ అధిష్ఠానం కూడా స్పెషల్ ఫోకస్...
కాంగ్రెస్ అబద్దాలతో అధికారం కోల్పోయాం
కొంపముంచిన యూ ట్యూబ్ ఛానళ్ల ప్రచారం
1.8శాతం ఓట్లతో అధికారం కోల్పోయాం
బీఆర్ఎస్ కృతజ్ఞతా సభలో హరీష్ రావు
సిద్దిపేట : అబద్దాల ప్రచారంతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. 1.8శాతం ఓట్లతో అధికారం కోల్పోయామని చెప్పారు. దళిత, బీసీ బంధుతో ఓట్లు తగ్గాయన్నారు. యూట్యూబ్ చానెళ్లు కూడా...
వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఒంటరి పోటీ
బెంగాల్లో మొత్తం 42 పార్లమెంట్ స్థానాలు
కాంగ్రెస్కు 2 సీట్లు ఇస్తామన్న మమతా బెనర్జీ
10 నుంచి 12 స్థానాలు డిమాండ్ చేస్తోన్న కాంగ్రెస్
బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు
కోల్కతా : పశ్చిమ బంగా ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్తో...
తుంగతుర్తి నియోజకవర్గం, తిరుమలగిరి మున్సిపాలిటిలో అవిశ్వాసానికి రంగం సిద్దం
చైర్మన్ రజిని మెరుపు ధర్నాకు అసలు కారణం ఏంటి?
రజినికి సపోర్ట్ గా నిలబడని బి.ఆర్.ఎస్ పార్టీ కౌన్సిలర్లు..
తిరుగుబాటుకు సిద్దమంటున్న ఎనిమిది మంది కౌన్సిలర్లు!
దెబ్బకు దెబ్బ తీయాల్సిందే అంటున్న కాంగ్రెస్ క్యాడర్..
పెరుమాళ్ళ నర్సింహారావు, ఆదాబ్ హైదరబాద్ ప్రత్యేక ప్రతినిధి
తుంగతుర్తి నియోజకవర్గం, తిరుమలగిరి మున్సిపాలిటీలో ఛైర్మన్ వర్సెస్ కమీషనర్...
బీజేపీకి ఊడిగం చేస్తున్న వారు ఎలా పోరాడతారు
ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో అధికార పార్టీ విఫలం
శ్రీకాకుళం పర్యటనలో వైఎస్ షర్మిల విమర్శలు
శ్రీకాకుళం : ప్రత్యేక మోదా సాధిస్తామని అన్నవారు ఎక్కడ పోయారని పిసిసి చీఫ్ షర్మిల ప్రశ్నించారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపిలు బీజేపీకి ఊడిగం చేస్తున్నారని మండిపడ్డారు. ఏపీ ప్రజలు బీజేపీకి చెందిన ఒక్క...
అభివృద్ది ఎక్కడో చూపితే అక్కడికే వస్తా
నాతోపాటు మేధావులు, ప్రతిపక్షాలూ వస్తాయి
వైవి సుబ్బారెడ్డికి సవాల్ విసిరిన షర్మిల
శ్రీకాకుళం నుంచి జిల్లా పర్యటనలు ప్రారంభం
బస్సులో ప్రయాణిస్తూ ప్రజలతో మమేకం
శ్రీకాకుళం : అభివృద్ది ఎక్కడ జరిగిందో చూపిస్తే వచ్చి చూడానికి తాను సిద్దంగా ఉన్నానని వైసిపికి కాంగ్రెస్ ఎపి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సవాల్ విసిరారు. జిల్లా పర్యటనల్లో...
యాత్ర మార్గాలను మళ్లించారని కేసు
గౌహతి : కాంగ్రెస్ అగ్రనేత, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ చేపడుతున్న భారత్ జోడో న్యాయ్ యాత్ర’పై అస్సాంలో కేసు నమోదైంది. రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాలను ఉల్లంఘించి యాత్ర రూట్స్లో మార్పులు చేయడంతో పోలీసులు.. యాత్ర నిర్వాహకుడు కేబీ బైజుపై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం రాహుల్ యాత్ర అస్సాంలోని...
ఇంకెవరికీ చాన్స్ లేదు
తానూ హిందువుగా పుట్టడం అదృష్టం
తనకు బీజేపీ సర్టిఫికెట్ అవసరం లేదు..
సీనియర్ నాయకురాలు, కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి
హైదరాబాద్ : ఖమ్మం లోక్సభ స్థానానికి సోనియా పోటీ చేస్తారు . ఆమె అబ్యర్దిత్వాన్ని అడ్డుకునే హక్కు,దైర్యం ఎవ్వరికి లేదు. ఒకవేళ ఆమె కాకపోతే కాంగ్రెస్ అభ్యర్థిని తానేనని సీనియర్ నాయకురాలు, కేంద్ర...
అక్రమ నిర్మాణాన్ని ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి హెచ్చరించిన ఆదాబ్..
అనుమతులు లేకపోయినా ఉన్నట్లు కలరింగ్..
కాలరెగరేసుకుని దర్జాగా అక్రమ నిర్మాణ పనులు..
చైర్మన్ భార్య పేరుపై యథేచ్ఛగా నిర్మాణం..
అవినీతి మత్తులో...