Homeఫోటోలుపల్నాడు జిల్లా ఘాట్ రోడ్డులో యోగాంధ్ర కార్యక్రమం

పల్నాడు జిల్లా ఘాట్ రోడ్డులో యోగాంధ్ర కార్యక్రమం

పల్నాడు జిల్లా యోగా స్ఫూర్తితో పరవశించింది. జిల్లాలోని ప్రముఖ పర్యాటక ప్రదేశం కొండవీడు ఘాట్ రోడ్డులో యోగాంధ్ర కార్యక్రమం విజయవంతంగా జరిగింది. ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు సామూహిక యోగా కార్యక్రమంలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జాయింట్ కలెక్టర్ సూరజ్, డీఎఫ్ఓ కృష్ణప్రియ, జిల్లా రెవెన్యూ అధికారి మురళి, రెవెన్యూ డివిజనల్ అధికారి మధులత తదితరులు హాజరయ్యారు.

1 1
2 1
3 1
4 1
5 1
6 1
7
8 1
9 1
10 1
11 1
12
13
- Advertisement -
RELATED ARTICLES

Latest News