ఉపాధి, సహాయక చర్యల్లో ప్రభుత్వం విఫలం
కేసీఆర్ తీరుపై మండిపడ్డ మాజీమంత్రి షబ్బీర్ ఆలీనిజామాబాద్ : వరదలతో ప్రజలను నానాయాతన పడుతుంటే సిఎం కెసిఆర్ సొంత రాజకీయ ప్రయోజనాలకే పరిమితం అయ్యారని మాజీమంత్రి,కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బరీ అలీ ముఖ్యమంత్రి కేసీఆర్పై విమర్శలు గుప్పించారు. వరదలతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ముఖ్యమంత్రి మహా రాజకీయాలతో బిజీగా...
దక్షిణ గంగగా పిలువబడుతున్న గోదావరి నదికి ఎన్నో ఉపనదులు కలవు.వాటిల్లో మానేరు, కిన్నెరసాని ముఖ్యమైనవి.ఇందులో గోదావరి కుడివైపున ఉన్న "మనైర్ లేదా మానేరు నది నిజామాబాద్ జిల్లాలో సుమారు 533 మీటర్ల ఎత్తులో జన్మించి 32 కిలోమీటర్లు ఆగ్నేయ దిశలో ప్రహావించిన తరువాత మలుపు తీసుకొని మరో 193 కిలోమీటర్లు ఈశాన్య దిశకు ప్రహవించి...
తెలంగాణ సాహిత్య సభల్లో భాగంగా ఈ నెల 21, 22వ తేదీల్లో హైదరాబాద్ తెలంగాణ సారస్వత పరిషత్లో భారత జాగృతి తెలంగాణ సాహిత్య అవలోకనం సదస్సు నిర్వహించనుంది. ఈ సదస్సుకు నిజామాబాద్ జిల్లాకు చెందిన సాహితీ ప్రముఖులు హాజరు కానున్నట్లు భారత జాగృతి జిల్లా అధ్యక్షులు అవంతి కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. భారత...
కొందరు జై జవాన్… జై కిసాన్ అని ఒర్రుతారు
ఒర్రుడే తప్పా వాళ్లు కిసాన్ కు, జవాన్ కు చేసిందేమీ లేదు
నిజామాబాద్ ఆత్మీయ సమ్మేళనంలో ఎమ్మెల్సీ కవిత
నిజామాబాద్ : “బీఆర్ఎస్ పార్టీ కుటుంబం చాలా పెద్దది. కేసీఆర్ మనస్సు పెద్దది. బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనాలు ఇతర పార్టీల బహిరంగ సభల కంటే పెద్దగా జరుగుతున్నాయి....
నిజామాబాద్ నీలకంఠేశ్వరాలయంలో అపచారం..
స్వామి వారికి అర్చకులు అభిషేకం చేస్తుంటే.. పక్కనే జలకాలాడిన ఈవో వేణు
పూజారులు చెప్పినా, భక్తులు వారించినా పట్టించుకోని వైనం
అపచారం చేసిన ఈవో చర్యలు తీసుకోవాలని భక్తుల డిమాండ్
నిజామాబాద్ : నిజామాబాద్ లోని నీలకంఠేశ్వర ఆలయం.. దక్షిణ కాశీగా పేరు పొందిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం. అలాంటి గుడికి ఈవోగా ఉన్న వ్యక్తి విచిత్ర...
అక్రమ నిర్మాణాన్ని ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి హెచ్చరించిన ఆదాబ్..
అనుమతులు లేకపోయినా ఉన్నట్లు కలరింగ్..
కాలరెగరేసుకుని దర్జాగా అక్రమ నిర్మాణ పనులు..
చైర్మన్ భార్య పేరుపై యథేచ్ఛగా నిర్మాణం..
అవినీతి మత్తులో...