Wednesday, April 24, 2024

market

ఎగిరిపడిన ఎర్రపండు..

ఒక్కసారిగా కిందపడిపోయిన టమాటా.. ధర దారుణంగా పతనం.. రైతుల అష్టకష్టాలు.. కొనేవారు కరువై సరుకు పారబోసిన రైతులు.. పత్తికొండ మార్కెట్‌లో రూ.10లకు 25 కిలోలు.. హైదరాబాద్: మూడు నెలల పాటు సామాన్యులను కన్నీళ్లు పెట్టించిన టమాటా.. నేడు రైతులను కన్నీళ్లకు గురిచేస్తోంది.టమాటా ధర భారీగా పడిపోతోంది. 200 రూపాయలు పెడితే కానీ కిలో టమాటా రాని పరిస్థితి నుంచి క్వింటాలుకు...

తగ్గిన బంగారం ధరలు…

ఇటీవల దూకుడుగా పెరిగిన బంగారం ధర తిరిగి తగ్గుముఖం పట్టింది. శుక్రవారం హైదరాబాద్‌ బులియన్‌ మార్కెట్లో తులం 24 క్యారట్ల పుత్తడి ధర రూ.310 మేర క్షీణించి రూ. 60,440 స్థాయి వద్ద నిలిచింది. క్రితం రోజు ఇది రూ. 60,750 గరిష్ఠానికి చేరింది.హైదరాబాద్‌ : ఇటీవల దూకుడుగా పెరిగిన బంగారం ధర తిరిగి తగ్గుముఖం పట్టింది....

కార్గో ఎలక్ట్రిక్‌ త్రీ వీలర్‌ మార్కెట్ లోకి వచ్చేసింది..

జెన్‌ మొబిలిటీ కంపెనీ జెన్‌ మైక్రో పాడ్‌ పేరుతో కార్గో ఎలక్ట్రిక్‌ త్రీ వీలర్‌ను లాంచ్‌ చేసింది. గురుగ్రామ్‌కు చెందిన ఈవీ స్టార్టప్‌ కంపెనీ అయిన జెన్‌ మొబిలిటీ ఈ వాహనాన్ని అనేక రెంటల్‌, లీజింగ్‌ సంస్థలతోపాటు థర్డ్‌పార్టీ లాజిస్టిక్స్‌ ప్రొవైడర్లతో కలిసి రూపొందించింది. లీజు రకాన్ని బట్టి వారికి వాహనాన్ని నెలకు రూ.9,999...

బెంబేలేత్తిస్తున్న నకిలీ రూ. 500 నోట్లు..

91,110 నోట్ల గుర్తింపు.. రూ. 2000 నకిలీ నోట్లకంటే ఎక్కువ.. కీలక ప్రకటన జారీ చేసిన ఆర్.బీ.ఐ.న్యూ ఢిల్లీ, 30 మే ( ఆదాబ్ హైదరాబాద్ ) :నకిలీ రూ.500నోట్లకు సంబంధించిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఓ కీలక ప్రకటన జారీ చేసింది. మార్కెట్లో చలామణీ అవుతున్న నకిలీ రూ.2వేల నోట్ల కంటే రూ.500నోట్లే ఎక్కువని...
- Advertisement -

Latest News

శంభునికుంటకు ఎసరుపెట్టిన అమీన్ పూర్ మున్సిపల్ చైర్మన్..

అక్రమ నిర్మాణాన్ని ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి హెచ్చరించిన ఆదాబ్.. అనుమతులు లేకపోయినా ఉన్నట్లు కలరింగ్.. కాలరెగరేసుకుని దర్జాగా అక్రమ నిర్మాణ పనులు.. చైర్మన్ భార్య పేరుపై యథేచ్ఛగా నిర్మాణం.. అవినీతి మత్తులో...
- Advertisement -