జీవో నంబర్ 59పై జీహెచ్ఎంసీ కీలక ఆదేశాలు
హైదరాబాద్ : జీవో నంబర్ 59పై జీహెచ్ఎంసీ కమిషనర్ కీలక ఆదేశాలు జారీ చేశారు. అక్రమ క్రమబద్ధీకరణ జరిగిందని పలు ఫిర్యాదులు జీహెచ్ఎంసీ కమిషనర్కు అందాయి. దీంతో ప్రభుత్వ భూముల క్రమబద్ధీకరణకు సంబంధించి పునఃపరిశీలన పూర్తయ్యే వరకూ నిర్మాణాలకు, లే అవుట్లకు అనుమతులు ఇవ్వరాదని జీహెచ్ఎంసీ కమిషనర్...
హైదరాబాద్ : నగరంలో ప్రధాన కూడళ్లలో చేపట్టిన జంక్షన్ల అభివృద్ధి పనులను సత్వరమే పూర్తి చేయాలని జిహెచ్ఎంసి కమిషనర్ రోనాల్డ్ రోస్ అన్నారు. శనివారం ఖైరతాబాద్ జోన్ సోమాజిగూడ, పంజాగుట్ట, ఎన్.ఎఫ్.సి.ఎల్ వద్ద పురోగతిలో ఉన్న జంక్షన్ల పనులను సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా జిహెచ్ఎంసి కమిషనర్ రోనాల్డ్ రోస్ మాట్లాడుతూ…...
జి.హెచ్.ఎం.సి, అధికారులకు ఫిర్యాదు..?
ఎల్బీనగర్ : గ్రేటర్ హైదరాబాద్ మహా నగరం పలు రకాల వ్యాపార సముదాయం అందులో ముఖ్యమైనవి.. రెస్టారెంట్స్ హోటల్స్ ఈ రంగంలో తాజ్ గ్రూప్ ఆఫ్ హోటల్స్, వంటివి తమ ఆహార పదార్థ రుచలను ప్రపంచానికి పరిచయం చేసింది, హైదరాబాద్ మహా నగరంలో సందర్భం ఏదైనా సామాన్యుల నుండి సెలబ్రిటీల వరకు...
ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్
కంటోన్మెంట్ : నియోజకవర్గ పరిధిలో చేపట్టిన అభివృద్ధి పనులను వేగవం తం చేసి త్వరితగతిన పూర్తి చేయాలని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారు లను ఆదేశించారు. బుధవారం వెస్ట్ మారేడ్ పల్లిలోని తన నివాసంలో జీఎచ్ఏంసి,వాటర్ వర్క్స్ తదితర శాఖలకు చెందిన అధికారులు ఆయనను...
ఇచ్చట అన్ని అక్రమ నిర్మాణాలు నిర్మించబడును…?
అక్రమ నిర్మాణ దారులకు కొండంత అండదండలు అందిస్తున్న టౌన్ ప్లానింగ్ అధికారులు..?
సరూర్ నగర్ (ఆదాబ్ హైదారాబాద్) : జి.హెచ్.ఎం.సి. ఎల్బీనగర్ జోన్, సరూర్ నగర్ సర్కిల్ -5లో అంతులేని అక్రమ నిర్మాణాలు నిర్మిస్తున్నారు కొందరు.. ప్రభుత్వ నిబంధనలు మాకు వర్తించవు అంటూ డొమెస్టిక్ అనుమతులు తీసుకొని కమర్షియల్ భవనాలు...
ఏర్పాట్లపై సిఎస్ శాంతికుమారి ఉన్నతస్థాయి సమీక్ష
ఎలాంటి పొరపాట్లు లేకుండా చర్యలకు ఆదేశం
హైదరాబాద్ : ఎల్బీస్టేడియంలో గురువారం సిఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారోత్సవానికి విస్తృత ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి, మంత్రి మండలి ప్రమాణ స్వీకారోత్సవానికి సంబంధించి ఏర్పాట్లపై అధికారులతో సీఎస్ సచివాలయంలో సమావేశం నిర్వహించి సమీక్షించారు....
ప్రభుత్వం రాగానే ప్రత్యేకంగా భేటీ ఏర్పాటు చేస్తా
పారిశుద్య, కాంట్రాక్ట్ కార్మికులతో భేటీలో రాహుల్
హైదరాబాద్ : పారిశుద్ధ్య కార్మికుల సమస్యలను పరిష్కరిస్తామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ అన్నారు. కాంగ్రెస్ గెలవగానే.. కార్మికులతో సీఎం సమావేశం అవుతారన్నారు. వారి సమస్యలపై చిత్తవుద్దితో పరిష్కరిస్తామని హావిూ ఇచ్చారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణలో ప్రచారానికి చివరి రోజైన...
టౌన్ ప్లానింగ్ విభాగంలో రాజ్యమేలుతున్న అవినీతి
చీప్ బుద్దులు ప్రదర్శిస్తున్న చీఫ్ సిటీ ప్లానింగ్ అధికారి
ఆధారాలతో ఫిర్యాదులు చేసినా చర్యలు శూన్యం
మీది కుంట చెరువు కబ్జాలో భారీగా చేతులు మారిన పైకం..
నకిలీ పత్రాల సృష్టి.. లేని నెంబర్లు చూపుతూ అక్రమ రిజిస్ట్రేషన్
ఇంత జరుగుతున్న అధికారుల దృష్టికి రాలేదా అన్నది అనుమానాస్పదమే..
ఈ వ్యవహారాలపై ఉన్నతాధికారులు దృష్టి సారించాలంటున్న...
హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న ట్యాంక్బండ్ విూద ఇకపై కేక్ కటింగ్స్ను నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ట్యాంక్బండ్ పరిసర ప్రాంతాల్లో జీహెచ్ఎంసీ అధికారులు హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేశారు. పుట్టినరోజు, పెళ్లి రోజు ఇలా ప్రత్యేక సందర్భం ఏదైనా హైదరాబాద్...
అక్రమ నిర్మాణాన్ని ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి హెచ్చరించిన ఆదాబ్..
అనుమతులు లేకపోయినా ఉన్నట్లు కలరింగ్..
కాలరెగరేసుకుని దర్జాగా అక్రమ నిర్మాణ పనులు..
చైర్మన్ భార్య పేరుపై యథేచ్ఛగా నిర్మాణం..
అవినీతి మత్తులో...