కిషన్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులుగా బాధ్యతలుస్వీకరణ సందర్భంగా సంచలనం సృష్టించిన సంఘటన..
నిక్కచ్చిగా, సూటిగా, ధైర్యంగా తన అభిప్రాయంవ్యక్తం చేసిన రాజగోపాల్ రెడ్డి..
తన రాజకీయ భవిష్యత్తును సైతం లెక్కచేయకుండామాట్లాడిన వైనం..
కిషన్ రెడ్డి సమక్షంలోనే తన మనసులోని మాటనుబయటపెట్టిన రాజగోపాల్ రెడ్డి..
రాజగోపాల్ రెడ్డి మానసిక ఘర్షణను అభినందిస్తున్నబీజేపీ అభిమానులు, కార్యకర్తలు..
రాష్ట్ర బీజేపీ మాజీ అధ్యక్షుడు...
వర్షాలతో జనం అల్లాడుతుంటే ఫాంహౌజ్ లో తాగి పడుకుంటావా?
రైతులు, పేదలను ఆదుకోవాలనే సోయి కూడా లేదా?
నూతన పీఆర్సీ పేరుతో ఉద్యోగులు మోసం చేసేందుకు మరో కుట్రకు తెర..
ఎంఐఎం మెప్పు కోసం రూ.లక్ష సాయం పేరుతో మైనారిటీలను మోసం..
పులి చారల తోలు కప్పుకున్న గుంట నక్క కేసీఆర్…
కేసీఆర్ జీవితమంతా మోసాలే… హామీలను అమలు చేసేదాకా అంతు...
ఘాటు విమర్శలు చేసిన కూన శ్రీశైలం గౌడ్..
ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తారా?
బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు బాటసింగారంకు వెళ్లకుండా అడుగడుగునా పోలీసులు బీజేపీ నాయకులను, కార్యకర్తలను అడ్డుకున్నారు. తెల్లవారు జాము నుండే కుత్బుల్లాపూర్ నియోజక వర్గంలోని బీజేపీ నాయకులను, కార్యకర్తలను అరెస్ట్ చేసి సూరారం, జగద్గిరిగుట్ట,...
శుక్రవారం రోజు..తెలంగాణ బీజీపీ అధ్యక్షులు జీ. కిషన్ రెడ్డి..చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు..ఆయనతోపాటు ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, రఘునందన్ రావు లు ఉన్నారు..
ఆట మీరే మొదలు పెట్టారు.. ఇక వేటాడ్డం మా వంతు : కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
దమ్ముంటే 50 లక్షల ఇండ్లు కట్టాలి..
పేదలకు ఇండ్లు కట్టేందుకు డబ్బులు ఉండవా?
9 ఏండ్లలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు
బాటసింగారం డబుల్ ఇండ్ల వద్దకు వెళ్లకుండా అడ్డుకోవడం ఏమిటి..?
రాష్ట్ర ప్రభుత్వంపై బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్, కేంద్ర మంత్రి జి....
ఆంద్ర ప్రదేశ్ లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చ..
'జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కేంద్ర హోమ్ శాఖా మంత్రి, బీజేపీ అగ్ర నేత అమిత్ షాను కలిశారు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి, అక్కడి ప్రజల సంక్షేమం గురించి ఇద్దరు తమ తమ ఆలోచనలను పంచుకున్నారు.. ఇదే విషయాన్ని అమిత్ షా ట్వీట్ చేశారు.. హోం...
ముఖ్యమంత్రి కెసిఆర్ మోనార్క్ లా వ్యవహరిస్తున్నారు : బండి సంజయ్..
ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్న వాళ్ళను అణిచి వేస్తున్నారు… కేసీఆర్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నిస్తే తప్పేంటి? డబుల్ బెడ్ రూమ్ ల కోసం ఎన్ని దరఖాస్తులు వచ్చాయి? ఎన్ని ఇచ్చారు? ఎన్ని కట్టిచ్చారు? పీ.ఎం.ఏ.వై. కింద...
బెంగళూరులో ముగిసిన విపక్ష నేతల సమావేశం…
నేడు మరోసారి భేటీ కావాలని నిర్ణయం
బీజేపీని ఎదుర్కోవడం ఎలా అన్నదానిపై ప్రధానంగా చర్చ
పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యూహాలపైనా చర్చ
సమావేశానికి హాజరైన జాతీయస్థాయి నేతలు, ముఖ్యమంత్రులు
కర్ణాటక రాజధాని బెంగళూరులో జాతీయ విపక్ష నేతల సమావేశం ముగిసింది. సోమవారం సాయంత్రం ప్రారంభమైన సమావేశం 2 గంటల పాటు సాగింది. విపక్ష నేతలు ఈ...
మంత్రులను అందిస్తున్న ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానం..
ఇక్కడ గెలిస్తే మంత్రి పదవి ఖాయమా..?
గతంలో ఇక్కడ గెలిచిన వారంతా మంత్రులుగా చక్రం తిప్పినోళ్లే..
ఇక్కడ నుండి నువ్వా నేనా అంటూ పోటీ పడుతున్న నేతలు
దానంకు టికెట్ రాదంటూ ఊపందుకున్న ప్రచారం..
బీఆర్ఎస్, కాంగ్రేస్, బీజేపీ, టీడీపీ నుంచి ఇద్దరికి పైగా అభ్యర్థులు
దానం నాగేందర్ ఫై తారాస్థాయికి చేరిన అసమ్మతి..
ఖైరతాబాద్ అసెంబ్లీ...