శనివారం రోజు జూబ్లీహిల్స్ లోని ఎర్రగడ్డ డివిజన్ జాగృతి మహిళా నాయకురాలు మోనికా ఆధ్వర్యంలో ఏప్రిల్ 25వ తేదీన కల్వకుంట్ల కవితక్క ప్రకటించబోతున్న నూతన పార్టీ ఆవిర్భవ సభకు రావలసిందిగా మహిళలను బొట్టు పెట్టి ఆహ్వానించడం జరిగింది ఈ కార్యక్రమం కి హైదరాబాద్ జిల్లా మహిళా అధ్యక్షురాలు ధరణి రాణి. సీనియర్ నాయకురాలు గీత గౌడ్ రాణి నరేష్ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -
