Monday, October 28, 2024
spot_img

క్రైమ్ వార్తలు

4.5 కోట్ల విలువైన బంగారం పట్టివేత

సంగారెడ్డి : రాష్ట్రంలో ఎన్నికల కోడ్‌ నేపథ్యంలో పోలీసులు, ఎన్నికల అధికారులు ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. భారీగా నగదు, బంగారం, బంగారు, వెండి నగలు పెద్దమొత్తంలో...

పేరుమోసిన రౌడీ షీటర్ మొహమ్మద్ ఖైజర్ అలియాస్ చోర్ ఖైజర్‌ అరెస్ట్..

హబీబ్ నగర్ పోలీస్ స్టేషన్‌ పరిధిలో ఘటన.. వివరాలు వెల్లడించిన హబీబ్ నగర్ పోలీసులు.. హైదరాబాద్ : హబీబ్ నగర్ పోలీసులు, సౌత్ వెస్ట్ జోన్, ఆసిఫ్ నగర్...

జ్యూవెల‌రీ స్టోర్ ఈమెయిల్ ఐడీ చోరీ..

18 ల‌క్ష‌ల రూపాయలు కొట్టేసిన స్కామ‌ర్లు.. న్యూ ఢిల్లీ : దేశ‌వ్యాప్తంగా గ‌త కొద్దినెల‌లుగా ఆన్‌లైన్ స్కామ్‌లు పెరుగుతున్నాయి. లేటెస్ట్‌గా ముంబైలోని ఓ జ్యూవెల‌రీ స్టోర్ ఈమెయిల్...

ఘోర రోడ్డు ప్రమాదం..

12 మంది దుర్మరణం.. ఆగి ఉన్న ట్రక్కును ఢీకొన్న కారు.. బెంగుళూరు : కర్ణాటకలోని చిక్‌బళ్లాపూర్‌ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గురువారం ఉదయం చిక్‌బళ్లాపూర్‌ సమీపంలో...

చెన్నైషాపింగ్ మాల్ లో తల్లీ కూతుళ్లపై లైంగిక దాడి..

ఈ సంఘటనపై యాజమాన్యంపై ఫోక్సో కేసు నమోదు.. హనుమకొండలో చోటుచేసుకున్న దారుణ ఘటన.. హైదరాబాద్ : హనుమకొండ చెన్నై షాపింగ్ మాల్ లో తల్లీ కూతుళ్లపై జరిపిన భౌతిక,...

ప్రియుడి కోసం రూ.6 కోట్ల విలువైన బంగారం దొంగతనం..

నమ్మి నాన బోస్తే…. పుచ్చి బుర్రలయ్యాయి..అనే సామెతను నిజం చేసిన వైనం.. అమరావతి : విజయవాడ కంకిపాడులోని మణపురంలో బ్యాంకు మేనేజర్ గా పని చేస్తున్న పావని...

సినిమా పక్కీలో స్మగ్లింగ్..

వాషింగ్ మిషన్లలో నగదు రవాణా.. ఎన్.ఏ.డీ. పోలీసుల దాడిలో విస్తుపోయే సంఘటన.. అమరావతి : ఇడియట్ సినిమాలో.. రోజుకు ఒక బైకుపై ఆలీ ఇసుక తరలిస్తూ ఉంటాడు. ప్రశ్నిస్తే...

పనిమనిషిపై లైంగికదాడికి పాల్పడిన ఘటన..

పనిమనిషిపై లైంగికదాడికి పాల్పడిన ఘటనలో ఓ ప్రైవేట్‌ స్కూల్‌ మాజీ చైర్మన్‌ మురళీముకుంద్‌ను సీసీఎస్‌ పోలీసులు మంగళవారం అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించారు. మూడునెలల కిందట...

హెరాయిన్ డ్రగ్ రవాణా ముఠా అరెస్ట్..

ఎస్.ఓ.టి. ఎల్.బీ. నగర్, కుషాయిగూడ పోలీసులతో కలిపి ఆపరేషన్.. హైదరాబాద్ : ఎస్.ఓ.టి. ఎల్.బీ. నగర్ బృందం.. కుషాయిగూడ పోలీసులతో కలిసి, రాజస్థాన్ రాష్ట్రం నుండి హైదరాబాద్‌కు...

దుర్గా పూజా వేడుక‌ల్లో తొక్కిస‌లాట..

ముగ్గురి దుర్మరణం.. పాట్నా : ద‌స‌రా న‌వ‌రాత్రుల్లో భాగంగా నిర్వ‌హించిన దుర్గా పూజా వేడుక‌ల్లో తొక్కిస‌లాట జ‌రిగి, ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘ‌ట‌న బీహార్‌లోని గోపాల్‌గంజ్...
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -