తెలంగాణ రాష్ట్ర కాంగ్రేస్ పార్టీ రథసారథి శాసనమండలి సభ్యులు బడుగు బలహీన వర్గాల నేత బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ని కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపి న, అనంతరం గౌరవ తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి సోదరులు ఎనుముల తిరుపతి రెడ్డి, ఎనుముల కృష్ణ రెడ్డిను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన గడ్డి అన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక మధుసూదన్ రెడ్డి.
- Advertisement -
