ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నీట మునిగిన వరి పంటను పరిశీలించిన సిపిఐ రాష్ట్ర నాయకులు ఆందోజు రవీంద్ర చారీ, ముత్యాల యాదిరెడ్డి మరియు రంగారెడ్డి జిల్లా నాయకులు పబ్బతి లక్ష్మణ్, అజ్మీర్ హరిసింగ్ నాయక్, ఈ సందర్బంగా తడిసిన ధాన్యం సరైన ధర కు కొనుగోలు చేయాలనీ, వరి, పత్తి రైతులను ఆదుకోవాలని సిపిఐ నాయకులు ప్రభుత్వనీ డిమాండ్ చేశారు

- Advertisement -
