No menu items!
No menu items!
Tuesday, September 17, 2024
spot_img
No menu items!

ఆజ్ కి బాత్

తప్పక చదవండి

మన దేశంలోనూ.. రాష్ట్రాల్లోనూ..
అప్పులు పెరుగుతున్నయి..
ప్రభుత్వ ఆస్తులు అప్పనంగా అమ్ముతాండ్లు..
దేశం సుసంపన్నమే ప్రజలే నిరుపేదలు..
దేశ సంపద గుప్పెడు మంది జేబుల్లో..
ఆర్థిక, రాజకీయ, సామాజిక
అసమానతల అగాధం పెరిగిపోతోంది..
ఈ వివక్ష ఇంకెన్నాళ్లు?
ఎన్నికల వేళ అన్నిరంగాల్లో
సమానత సాధించే
మ్యానిఫెస్టోలతో రావాలి..
తాయిలాలతో తలరాతలు మారవు!
పేదల తలసరి ఆదాయం పెంచాలి..
సమానత్వ సాధనకు ప్రజలు ప్రశ్నించాలి?
ప్రశ్నించడం రాజ్యాంగం
ప్రజలకు కల్పించిన హక్కు..
– మేదాజీ..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు