Thursday, April 25, 2024

uttarakhand

ఉత్తరాఖండ్‌ గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌లోరస్నా కొత్త ఉత్పత్తుల ప్రారంభం

రస్నా హిమాలయన్‌ గులాబ్‌ షర్బత్‌, హిమాలయన్‌గుల్కండ్‌ హిమాలయన్‌ గులాబ్‌ చ్యవన్‌ ప్రాష్‌ ఉత్తరాఖండ్‌ గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌లో, రస్నా తమ రస్నా హిమాలయన్‌ గులాబ్‌ షర్బత్‌, హిమాలయన్‌ గుల్కండ్‌ హిమాలయన్‌ గులాబ్‌ చైవాన్‌ప్రాష్‌లను ప్రారంభించినట్లు గర్వంగా ప్రకటించింది. రాష్ట్రంలో రస్నా ఉనికిని పెంచే ప్రయత్నంలో, ఉత్తరాఖండ్‌ లోయల నుండి సేకరించిన స్వచ్ఛమైన రోజ్‌ ఆయిల్‌ మరియు...

40 మంది సేఫ్?

ఉత్తరాఖండ్ లో నేషనల్ హైవేపై టన్నెల్ నిర్మాణ పనులు ఆదివారం పాక్షికంగా కూలడంతో లోపలే చిక్కుకున్న వర్కర్లు టన్నెల్ స్లాబ్ తవ్వి వర్కర్లను బయటకు తెచ్చేందుకు రెస్క్యూ టీమ్ ప్రయత్నం ఉత్తరాఖండ్ సొరంగ ప్రమాదంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఆదివారం తెల్లవారుజామున నిర్మాణంలో ఉన్న సొరంగం కూలిపోయిన విషయం తెలిసిందే. ఇందులో 40 మంది కూలీలు చిక్కుకుపోగా.. వారంతా...

బంగాళాఖాతంలో భూ ప్రకంపణలు

న్యూఢిల్లీ : ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీలో భూకంపం వచ్చింది. సోమవారం ఉదయం 8.35 గంటలకు ఉత్తరకాశీలో స్వల్పంగా భూమి కంపించింది. దీని తీవ్రత రిక్టర్‌ స్కేల్‌పై 3.0గా నమోదయింది. భూ అంతర్భాగంలో 5 కిలోమీటర్ల లోతులో కదలికలు సంభవించాయని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సీస్మోలజి తెలిపింది. ఉదయం 9.38 గంటలకు బంగాళాఖాతంలో 4.3 తీవ్రతతో భూమి...

మహోగ్ర రూపం దాల్చిన యమునమ్మ..

ప్రమాద స్థాయిని దాటేసిన యమునా నది.. 205.75 మీటర్లకు చేరుకున్న నీటిమట్టం.. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్‌లో భారీ వర్షాలు.. హత్నికుండ్ బ్యారేజీ నుంచి 2 లక్షల క్యూసెక్కులకు పైగా నీటీ విడుదల ముప్పు ముంగిట్లో ఢిల్లీతో సహా పలు ప్రాంతాలు..న్యూ ఢిల్లీ : యమునా నది మరోమారు డేంజర్ మార్కును దాటేసింది. ఢిల్లీలోని పాత రైల్వే వంతెన వద్ద 206.26...

పేలిన ట్రాన్స్ ఫార్మర్..

ఈ దుర్ఘటనలో మృతి చెందిన 16 మంది.. విచారణకు ఆదేశించిన సిఎం పుష్కర్‌ సింగ్‌.. ఉత్తరాఖాండ్ లో చోటుచేసుకున్న సంఘటన.. ఉత్తరాఖండ్‌లో బుధవారం ఘోర విషాదం చోటుచేసుకుంది. ఛమోలి జిల్లాలోని అలకనంద నది ఒడ్డున ఉన్న ట్రాన్స్‌ఫార్మర్‌ పేలడంతో 16 మంది దుర్మరణం పాలయ్యారు. పలువురు గాయపడ్డారు. క్షతగాత్రులను జిల్లా ఆసుపత్రికి తరలించారు. నది ఒడ్డున ఉన్న నమామి...

ఆగిన కేదార్నాథ్ యాత్ర..

భారీ వర్షాల కారణంగా నిర్ణయం తీసుకున్న ఉత్తరాఖండ్ ప్రభుత్వం.. తదుపరి ఉత్తర్వులు వచ్చెనంతవరకు యాత్ర నిలిపివేస్తూ ఆదేశాలు.. భారీగా నమోదవుతున్న వర్షపాతం.. అప్రమత్తంగా ప్రభుత్వ యంత్రాగము.. ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్న ముఖ్యమంత్రి పురుషర్ సింగ్ థామి.. సోన్ ప్రయాగ్, ఉత్తరాఖండ్ లో కేదార్నాథ్ యాత్రను నిలిపివేశారు. రుద్రప్రయాగ్ జిల్లాలో భారీ వర్షాలు పడుతుండటంతో సోన్ప్రయాగ్ వద్ద యాత్రను నిలిపివేస్తూ ఆదేశాలు జారీ...
- Advertisement -

Latest News

శంభునికుంటకు ఎసరుపెట్టిన అమీన్ పూర్ మున్సిపల్ చైర్మన్..

అక్రమ నిర్మాణాన్ని ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి హెచ్చరించిన ఆదాబ్.. అనుమతులు లేకపోయినా ఉన్నట్లు కలరింగ్.. కాలరెగరేసుకుని దర్జాగా అక్రమ నిర్మాణ పనులు.. చైర్మన్ భార్య పేరుపై యథేచ్ఛగా నిర్మాణం.. అవినీతి మత్తులో...
- Advertisement -