Monday, October 28, 2024
spot_img

క్రైమ్ వార్తలు

సిసిఎస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ పై కానిస్టేబుల్ కత్తితో దాడి..!

మహబూబ్ నగర్:- ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సిన పోలీసులే తమలో తాము కత్తులతో దాడులకు పాల్పడుతున్నారు. అక్రమసంబంధాలతో విచక్షణారహితంగా వ్యవహరిస్తున్నారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో గురువారం...

పాక్‌లో టెర్రరిస్టుల హత్యల్లో అంతుచిక్కని రహస్యం?

ఇస్లామాబాద్‌ : కెనడాలో ఖలిస్తానీ ఉగ్రవాదులు హతమైన అనంతరం పాకిస్తాన్‌లోనూ అదే తరహా ఘటనలు వెలుగు చూస్తున్నాయి. మౌలానా జియావుర్‌ రెహ్మాన్‌ అనే మతపెద్ద కరాచీలోని...

బాత్రూం కిటికీ నుంచి పారిపోయిన యువతి

హైదరాబాద్‌ :స్టేట్‌హోంలో ఆశ్రయం పొందుతున్న యువతి అదృశ్యమైన సంఘటన హైదరాబాద్‌ లోని మధురానగర్‌ పోలీసుస్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. మల్లీశ్వరీ అనే యువతి కొంతకా లంగా...

తనిఖీల్లో రూ .99 లక్షల నగదు పట్టివేత

హైదరాబాద్ : హైదరాబాద్ సిటీలో మరోసారి భారీ ఎత్తున డబ్బు పట్టుబడింది. చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రూ .99 లక్షల నగదు సీజ్ చేశారు....

కొత్త ప్రభాకర్ రెడ్డిపై హత్యాయత్నం

ఈ దాడి ఘటనకు సంబంధించి విచారణ ప్రారంభించినట్లు పోలీసులు ప్రభాకర్‌పై దాడిని ఖండించిన గవర్నర్ తమిళిసై, సీఎం కేసీఆర్ ఆస్పత్రి వద్ద ఉండి పరిస్థితిని సమీక్షిస్తున్న మంత్రి హరీష్...

వీర్లపాలెంలో అరకిలో గంజాయి పట్టివేత

మిర్యాలగూడ : నియోజకవర్గ పరిధిలోని దామరచర్ల మండలం వీర్లపాలెం వద్ద ఆదివారం అరకిలో గంజాయి పట్టుకున్నట్లు ఎక్సైజ్సిఐ ఎల్ మహేశ్వర్ రెడ్డి తెలిపారు. వీర్లపాలెం గ్రామంలో...

ప్రేమ వ్యవహారమే కారణమం

చంపాపేట్ స్వప్న మర్డర్ కేసులో ట్విస్ట్ పెళ్లికి ముందే మరో యవకుడితో ప్రేమాయణం! అతడే ఆమెను చంపినట్లుగా అనుమానం హైదరాబాద్ : చంపాపేట యువతి హత్య కేసులో ట్విస్ట్ చోటుచేసుకుంది....

కొచ్చి కన్వెన్షన్ సెంటర్ లో బాంబు పేలుళ్లు

వరుసగా మూడుచోట్ల పేలుడు.. ఒకరు మృతి 40 మందికి పైగా క్షతగాత్రులు ఆ సమయంలో 2 వేల మంది ఉన్నారన్న పోలీసులు కేరళ : కేరళలోని కొచ్చి నగరాన్ని పేలుళ్లు...

రూ. 20 కోట్లు ఇవ్వకుంటే చంపేస్తాం

ముకేశ్‌ అంబానీకి బెదిరింపులు ముంబై : రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ చైర్మెన్‌ ముకేశ్‌ అంబానీని చంపేస్తామని బెదిరింపులు వచ్చినట్లు పోలీసులు తెలిపారు. ఈ`మెయిల్‌ ద్వారా ఓ వ్యక్తి బెదిరించాడు....

ఇంట్లోకి చోరబడి మహిళ దారుణ హత్య

న్యూఢిల్లీ : ముసుగు ధరించిన వ్యక్తులు ఒక ఇంట్లోకి చొరబడ్డారు. ఒక మహిళపై గన్స్‌తో కాల్పులు జరిపి హత్య చేశారు. కాల్పుల శబ్దం విన్న పొరుగువారు...
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -