జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గ(Korutla Constituency) పరిధిలోని ఇబ్రహీంపట్నం మండలం బర్దిపూర్ గ్రామంలో(Bardipur Village) స్థానిక సర్పంచ్ సంగం అమృత ఆధ్వర్యంలో పాలక వర్గం, గ్రామస్తుల సమక్షంలో గతంలో జరిగిన ప్రమాదాలు దృష్టిలో(Road Safety) ఉంచుకొని రానున్న వానకాలం పంటలు మొక్కజొన్న, వరి, సోయాబీన్ విత్తనాలను R&B రోడ్లపై,ఇతర సి. సి రోడ్లపై పోయకుండా అదే విధంగా ప్రభుత్వం VBGRAMG (ఉపాధి హామీ) పథకంలో నాటిన మొక్కలు కాల్చకుండా గ్రామ పంచాయతీ, గ్రామ రైతులు,ప్రజలు ఈ నిబంధనలు పాటించాలని లేని ఎడల తగిన జరిమాన వేయడం జరుగుతుందని గ్రామ ప్రజల అందరి సమక్షంలో ఏకగ్రీవ తీర్మానం చేశారు.
ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సంగం సాగర్, వార్డు సభ్యులు,గ్రామ రైతులు,గ్రామస్తులు పాల్గొన్నారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
