అబ్దుల్లాపూర్ మెట్టు పరిధి లోనీ జెఎన్ఎన్యుఆర్ఎం కాలనీలో గత 20 రోజుల నుంచి నీళ్ళు లేక కాలనీ ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. కనీసం బాత్రూమ్ కి పోవడానికి కూడా నీళ్లు లేక ఇబ్బంది పడుతున్నారు. కాలనీలో 9, 10 వ వార్డుల వాళ్ళకే ఎక్కువగా సమస్య ఉన్నది. ధానికి సంబంధించిన వార్డు సబ్యులు వెంటనే స్పందించి ఈ సమస్యను సర్పంచ్, అధికారుల దృష్టికి తీసుకెళ్ళి, సమస్యను సాల్వ్ చేస్తారని కాలనీ ప్రజలు కోరుకుంటున్నాను.
- Advertisement -
