- మామిడి శెట్టి శ్రీనివాస్ రావు!!
16 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డ మాసబ్ ట్యాంక్ ఏ ఈ మామిడి శెట్టి శ్రీనివాస్ రావు. ఓ మీటర్ ట్యాంపరింగ్ విషయంలో బాధితుడి నుంచి తొలుత 16 వేలు లంచం తీసుకున్న ఏ ఈ. మరోసారి 16,000 లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.
- Advertisement -
