- ఫణిగిరి కాలనీ నుంచి శివాలయం వరకు పరిశీలన..
- శివరాత్రిని పురష్కరించుకుని కార్యక్రమం..
శివరాత్రి పర్వదినాన్ని పురష్కరించుకుని మూసీ నది పాత్ వే పనుల పురోగతి పరిశీలన కార్యక్రమం జరిగింది.. ఫణిగిరి కాలనీ నుంచి శివాలయం వరకు ఈ పరిశీలన కార్యక్రమం జరిగింది.. ఈ కార్యక్రమంలో నరేందర్ రెడ్డి, తిరుమల్ రెడ్డి, ప్రభు, పాశం శ్రీకాంత్, టింకు, వెంకటాచారి, రాజేందర్, ప్రకాష్, బంటి, శ్రీరాములు తదితరులు పాల్గొన్నారని శరత్ చంద్ర బొగ్గరపు ఒక ప్రకటనలో తెలియజేశారు..


- Advertisement -
