ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అనేది వ్యక్తి అస్తిత్వాన్ని నిలబెడుతూ, వ్యవస్థ మార్పుకు నాంది పలుకుతుంది. ఓటనేది కుల ,జాతి, మత ,లింగ, భాషలకు అతీతంగా అందరికీ కల్పించిన సార్వత్రిక సమానత్వ హక్కు. ఈ నేపథ్యంలో ప్రజలకు ఓటు పట్ల చైతన్యం కలిగించడానికి భారతీయ ఎన్నికల సంఘం ప్రతి ఏటా జనవరి 25న జాతీయ ఓటర్...
మెదక్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా…
మెదక్ (ఆదాబ్ హైదరాబాద్):భారత దేశం ప్రజాస్వామ్య దేశం , ప్రజలే ప్రభుత్వాలను ఏర్పాటు చేసే విధానం లో ఓటు హక్కు విలువైన దని,ఓటు తో దేశాన్ని , భవిష్యత్తు ను మార్చుకో వాలని,ఓటు హక్కు ప్రజలందరికీ సమానంగా ఉంటుందన్నారు.నూతనంగా 18 సం.వయస్సు నిండిన యువతి యువకులు తప్పని సరిగా...
64 మంది ఎమ్మెల్యేలలో 42 మంది రేవంత్ రెడ్డికి ఓటు!
మూడింట రెండొంతుల ఎమ్మెల్యేలు టీపీసీసీ చీఫ్ వైపు మొగ్గు
దీనిని పరిగణనలోకి తీసుకొని రేవంత్ పేరును ప్రకటించే అవకాశం
తెలంగాణలో కొత్త సీఎం అభ్యర్థి ప్రకటనపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ విషయంపై కాంగ్రెస్ అధిష్ఠానం కసరత్తు చేస్తోంది. అయితే.. నిన్నటి నుంచి జరుగుతున్న కసరత్తు ఓ కొలిక్కి...
కాంగ్రెస్, రేవంత్ రెడ్డిలకు అభినందనలు..
ముస్లిం ఇండ్లను కూల్చినోళ్లకే ముస్లింలు ఓట్లేస్తారా?
హిందూ సమాజమంతా ఆలోచించాలి..
ఓడినా, గెలిచినా బండి సంజయ్ ప్రజల్లోనే ఉంటారు..
బీజేపీని అధికారంలోకి తీసుకురావడమే నా లక్ష్యం
కష్టపడి పనిచేసిన కార్యకర్తలందరికీ నా హ్యాట్సాఫ్.
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్
హైదరాబాద్ (ఆదాబ్ హైదరాబాద్) :కేసీఆర్ మూర్ఖత్వపు పాలన విరగడైనందుకు సంతోషంగా ఉందని బీజేపీ...
ఉమ్మడి నల్గొండ జిల్లాలోఒకే ఒక్క చోట బి.ఆర్.ఎస్ గెలుపు..
సూర్యాపేట జిల్లాలో ఒకే ఒక్కడు జగదీష్ రెడ్డి..
జిల్లాలో మూడు చోట్ల కాంగ్రెస్ పార్టీ గెలుపు..
హుజూర్ నగర్, కోదాడ ఉత్తం కుటుంబం కైవసం..
భారీ మెజార్టీతో తుంగతుర్తిలో మందుల సామెల్ గెలుపు..
జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణుల సంబరాలు..
సూర్యాపేట (ఆదాబ్ హైదరాబాద్) : ఈనెల 30న జరిగిన ఎన్నికలకు ఈరోజు...
ఓడించేందుకు బిఆర్ఎస్ చేసిన ప్రయత్నాలు విఫలం
అసెంబ్లీలో కొత్తగా ఎన్నికైన వారు అనేకులు..
హైదరాబాద్ (ఆదాబ్ హైదరాబాద్) : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గోషామహాల్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థి రాజాసింగ్ హ్యాట్రిక్ విజయం సాధించారు. రాజాసింగ్ హ్యాట్రిక్ విజయం సాధించి రికార్డు సాధించారు. 2014, 2018, 2023 ఎన్నికల్లో వరుసగా రాజాసింగ్ గెలుస్తు వస్తున్నారు. 2021లో...
కౌంటింగ్ కేంద్రాల వద్ద భారీ భద్రత
8గంటలకు కౌంటింగ్ ప్రారంభం
10కల్లా తొలి ఫళితం వెలువడే ఛాన్స్
భారీగా భద్రాతా ఏర్పాట్లు చేసిన ఈసీ
హైదరాబాద్ : తెలంగాణ వ్యాప్తంగా నేడు జరిగే కౌంటింగ్కు భారీగా ఏర్పాట్లు చేశారు. ఫలితాలను ఎప్పటికప్పుడు ప్రకటించేలా విస్తృతంగా ఏర్పాట్లు జరిగాయి. ఎన్నికల సంఘం ఆదేశాలతో పోలీసులు భారీగా మొహరించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు...
ఎగ్జిట్ పోల్స్ కాదు..ఎగ్జాకట్ పోల్స్ వేరు
ఫలితాలు బిఆర్ఎస్కు అనుకూలంగా ఉంటాయి
మళ్లీ ప్రభుత్వం ఏర్పాటు కెసిఆర్దే
మీడియా సమావేశంలో స్పీకర్ పోచారం
కామారెడ్డి : తెలంగాణ రాష్ట్రంలో హ్యాట్రిక్ సీఎం కేసీఆర్ కాబోతున్నారని బాన్సువాడ బీఆర్ఎస్ అభ్యర్థి, స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. మరోమారు అధికారం బిఆర్ఎస్దే అన్నారు. ఎగ్జిట్ పోల్స్ తప్పు అని రుజువు...
అనంతపురం : ఓట్ల తొలగింపుపై బల్క్గా ఫామ్`7 తీసుకోకూడదని ఈసీ చెప్పిందని ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ వెల్లడించారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ గత ఆగష్టు నెలలో విశ్వేశ్వరరెడ్డి ఓట్లు తొలగించాలని బల్క్గా ఫిర్యాదు చేశారని.. ఇదే విషయంపై మీద పరిటాల సునీత కూడా లేఖ ఇచ్చారని తెలిపారు. విశ్వేశ్వరరెడ్డి ఇచ్చిన దాని మీద...
అక్రమ నిర్మాణాన్ని ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి హెచ్చరించిన ఆదాబ్..
అనుమతులు లేకపోయినా ఉన్నట్లు కలరింగ్..
కాలరెగరేసుకుని దర్జాగా అక్రమ నిర్మాణ పనులు..
చైర్మన్ భార్య పేరుపై యథేచ్ఛగా నిర్మాణం..
అవినీతి మత్తులో...