Wednesday, April 24, 2024

students

విద్యార్థులకు కోపం తెప్పించిన మొండి ప్రవర్తన

పరీక్షా కేంద్రాల్లోకి ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షా కేంద్రంలోకి అనుమతించకూడదని ఒకవైపు ప్రభుత్వం కఠినంగా రూల్స్ అమలు చేస్తుండగా, మరోవైపు విద్యార్థులు పరీక్షా కేంద్రానికి సమయముండగానే చేరుకున్నా ఐదు నిమిషాల పాటు ఇరుకు రోడ్డు నుండి నడవడంలో సమయం వృథా అవుతోంది. పరీక్ష కేంద్రం చుట్టూ ఉన్న ఇరుకైన రోడ్ల గుండా వెళ్లాల్సివస్తుంది. ఇలాంటి...

గాల్లో దీపంలా విద్యార్థినుల భద్రత

ఓయూ లేడీస్‌ ఘటనపై కవిత విమర్శలు హైదరాబాద్‌ : కాంగ్రెస్‌ పాలనలో విద్యార్థినిల భద్రత గాల్లో దీపంగా మాందనని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఇందుకు ఉస్మానియా పీజీ లేడీస్‌ హాస్టల్‌ ఘటనే నిదర్శన్నారు. శుక్రవారం రాత్రి సమయంలో ఉస్మానియా యూనివర్శిటీలోని లేడీస్‌ హాస్టల్‌ లోకి ప్రవేశించిన ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తుల్లో ఒకరిని...

ఓయూ బాలికల వసతి గృహంలో ఆగంతకుల దాడి

విద్యార్థినుల ఆందోళనతో ఉద్రిక్తత సర్దిచెప్పిన పోలీసులు.. ఆందోళన విరమణ హైదరాబాద్‌ : ఉస్మానియా వర్శిటీ లేడీస్‌ హాస్టల్‌ లోకి శుక్రవారం రాత్రి ఆగంతకులు ప్రవేశించారని విద్యార్థినులు ఆందోళన చేపట్టారు. వీరి ఆందోళనతో వర్శిటీ పరిసరాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో ఓయూ రిజిస్ట్రార్‌ వచ్చి నచ్చచెప్పినా విద్యార్థినులు వినలేదు. వీసీ వచ్చే వరకూ ధర్నా విరమించబోమని...

నైన్‌ నయవంచన..!(జాయినింగ్‌ కాలేజ్‌ ల్లో.. కోచింగ్‌ అకాడమీలో)

అనధికారికంగా క్లాస్‌ లు ఒక్కో విద్యార్థి నుంచి రూ.1.60-2.60 లక్షలు వసూల్‌ ప్రతీఏటా కోట్ల రూపాయల్లో వ్యాపారం జీఎస్టీని ఎగవేస్తున్న నైన్‌ ఎడ్యుకేషన్‌ శివానుజ, శ్రీ ఆకాష్‌ కళాశాలల విద్యార్థులకు నైన్‌ లో కోచింగ్‌ ప్రతీఏటా వందమంది స్టూడెంట్స్‌ తరలింపు ఆమ్యామ్యాలు దిగమింగి సైలెంట్‌ అవుతున్న రంగారెడ్డి, హైదరాబాద్‌ డీఐఈవోలు అవినీతి అంబోతులకు శాఖతో పనేముంది అన్నట్లుంది యవ్వారం. అందుకేనేమో ఇంటర్‌ బోర్డులో అవినీతి...

విద్యార్థుల కోసం ప్రత్యేక బస్సులు నడపాలి – ఏబీవీపీ

హైదరాబాద్(ఆదాబ్ హైదరాబాద్ ):- అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నాయకులు చేగుంట మండల కేంద్రంలో ఆర్టీసీ అధికారులు విద్యార్థుల కోసం ప్రత్యేక బస్సులు నడపాలని కోరుతూ పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బండారి ప్రశాంత్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడం...

బడి బయట ఉన్న విద్యార్థులపై సర్వే నిర్వహించిన సీఆర్పీలు

ప్రభుత్వ పాఠశాలలోనే విద్యార్థులకు మంచి భవిష్యత్‌ : సీఆర్పీ కోల్కనూరి రాజు సంగెం : మండలంలోని నార్ల వాయి బాలునాయక్‌ తండా గ్రామాలలో సీఆర్పీ కోల్కనూరి రాజు ఆధ్వర్యంలో బడి బయట ఉన్న విద్యార్థులపై సర్వే నిర్వహిం చారు.ఈ సర్వేలో సీఆర్పీ రాజు గ్రామాలలో బడి బయట లాంగ్‌ ఆబ్సెంట్‌ గా ఉన్నటువంటి విద్యార్థులను గుర్తించి...

విద్యాశాఖలో అక్రమ దందా..!

ఓడీ, రి లొకేషన్స్ పేరుతో యవ్వారం కోట్లలో వ్యాపారం.. 3 ఏళ్లలో 703 అక్రమ ఓడీ, రి లోకేషన్స్ ఒక్కో ఓడీకి రూ.లక్ష వసూల్ రిలోకేషన్ పేరుతో కాంట్రాక్ట్ లెక్చరర్ల కు వేధింపులు హారాస్ మెంట్ భరించలేక పలువురు లెక్చరర్ల మృతి అవినీతి యవ్వారాలన్నీ నవీన్ మిట్టల్ కనుసన్నల్లోనే జరిగిన వైనం గ్రామీణ ప్రాంత విద్యార్థుల భవితవ్యాన్ని కాలరాస్తున్న ఉన్నతాధికారులు ఆదాబ్ హైదరాబాద్ :...

కాకతీయ వర్సిటీలో ర్యాగింగ్‌ కలకలం

జూనియర్లను వేదించిన సీనియర్‌ అమ్మాయిలు 81 మంది లేడ ఈస్టూడెంట్స్‌ సస్పెన్షన్‌ వరంగల్‌ : వరంగల్‌ కాకతీయ వర్సిటీలో ర్యాగింగ్‌ కలకలం సృష్టించింది. పరిచయాల పేరిట జూనియర్లను వేధించిన సీనియర్లను వారం పాటు బహిష్కరించారు. వీరంతా అమ్మాయిలే కావడం విశేషం. కొత్తగా చేరిన జూనియర్లను సీనియర్లు వేధించడం పరిపాటిగా మారిపోయింది. ర్యాంగింగ్‌ కు దూరంగా ఉండాలని హెచ్చరిస్తున్నప్పటికీ,...

ట్యాబ్‌లతో ప్రతి విద్యార్థికి ఎంతో మేలు

వారికి చదువువ అందుబాటులోకి తేవడమే లక్ష్యం గతంలో చంద్రబాబు ఇలాంటి పనులు చేయలేదు చింతపల్లిలో 8వ తరగతి విద్యార్థులకు పంపిణీ చేసిన జగన్‌ చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌లపై ఘాటు విమర్శలు చింతపల్లి : ట్యాబుల పంపిణీతో ప్రతి విద్యార్థికి రూ. 33 వేల లబ్ది కలుగుతుందని ఏపీ సీఎం జగన్‌ అన్నారు. ఓ మంచి పనిని చేపట్టామని అన్నారు. గతంలో...

ఫార్మసీ విద్యార్థిని ఆత్మహత్య

తోటి విద్యార్థునుల వేధింపులు హైదరాబాద్‌ : విద్యార్థినుల వేధింపులు తట్టుకోలేక ఓ విద్యార్థిని మృతి చెందింది. ఈ సంఘటన నాగర్‌కర్నూలు జిల్లా చారకొండ మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారంఅనూష (23) అనే యువతి రంగారెడ్డి జిల్లా షేర్‌గూడలో ఓ ప్రైవేటు కాలేజీలో బీఫార్మసీ మూడో సంవత్సరం చదువుతోంది. ఆ యువతి హాస్టల్‌లో ఉంటుంది....
- Advertisement -

Latest News

శంభునికుంటకు ఎసరుపెట్టిన అమీన్ పూర్ మున్సిపల్ చైర్మన్..

అక్రమ నిర్మాణాన్ని ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి హెచ్చరించిన ఆదాబ్.. అనుమతులు లేకపోయినా ఉన్నట్లు కలరింగ్.. కాలరెగరేసుకుని దర్జాగా అక్రమ నిర్మాణ పనులు.. చైర్మన్ భార్య పేరుపై యథేచ్ఛగా నిర్మాణం.. అవినీతి మత్తులో...
- Advertisement -