Tuesday, April 23, 2024

Pawan Kalyan

ఫిబ్రవరి 7న “కెమెరామెన్ గంగతో రాంబాబు” రీ రిలీజ్

పవర్ స్టార్ పవన్ కల్యాణ్, మిల్కీ బ్యూటీ తమన్నా జంటగా పూరి జగన్నాథ్. దర్శకత్వంలో యూనివర్సల్ మీడియా పతాకంపై డీవీవీ దానయ్య నిర్మించిన "కెమెరామెన్ గంగతో రాంబాబు" చిత్రం రీ రిలీజ్ కు సన్నాహాలు జరుగుతున్నాయి. కాగా నట్టీస్ ఎంటర్ టైన్మెంట్స్ నుంచి ఫిబ్రవరి 7న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు నట్టి కుమార్...

ఏపీలో ఇళ్ల నిర్మాణం పేరిట భారీ కుంభకోణం

సిబిఐ విచారణ కోరుతూ..ప్రధాని మోడీకి పవన్‌ కళ్యాణ్‌ లేఖ అమరావతి : ఏపీలో ఇళ్ల నిర్మాణం పేరిట భారీ కుంభకోణం జరిగిందని, దీనిపై సీబీఐ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించాలని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ప్రధాని మోదీకి ఆయన 5 పేజీల లేఖ రాశారు వైకాపా...

ఆంధ్రప్రదేశ్‌లో పవన్‌ కు అడ్రస్‌ ఉండదు

పక్క రాష్ట్రంలో శాశ్వత నివాసం మోసాలు చేసేవారికి మద్దతు ఇవ్వడం సిగ్గుచేటు పవన్‌ కల్యాణ్‌ పై జగన్‌ ఘాటు విమర్శలు అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ భీమవరంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవన్‌ కల్యాణ్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. అరాచక శక్తులకు మద్దతు ఇస్తున్నారని విమర్శించారు. దత్తపుత్రుడు పక్క రాష్ట్రంలో...

2024లో టిడిపి, జనసేన కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం : పవన్‌

అమరావతి : 2024లో తెలుగుదేశం - జనసేన పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్‌ కళ్యాణ్‌ స్పష్టం చేశారు. శనివారం జనసేన పార్టీ కార్యాలయంలో ఆయన విూడియాతో మాట్లాడుతూ రాష్ట్ర విభజన జరిగిన సమయంలో అత్యంత ప్రతికూల పరిస్థితుల్లో పార్టీ పెట్టానని తెలిపారు. తాను పార్టీని నడుపలేనని...

ప్రజల కోసమే మా పోరాటం

జనసేనకు ప్రజలే అండదండ జనసేన పెట్టినప్పుడు ధైర్యమే ఆయుధం యువత అండదండలతోనే ముందుకు సాగుతున్నాం వైసిపి ప్రభుత్వ వైఫల్యాలపై రాజలేని పోరాటం ఎపిలో ఎన్నికలకు మరో వందరోజులే ఉన్నాయి ఇప్పటి నుంచే కదనరగంలోకి దిగాల్సిందే జనసేన విస్తృతస్థాయి సమావేశశంలో పవన్‌ కళ్యాణ్‌ అమరావతి : వైసీపీకి భావజాలం లేదని జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ వ్యాఖ్యానించారు. ప్రజా సమస్యల కోసం జనసేన రాజీలేని పోరాటం...

నేడు జనసేన ఛీఫ్‌ పవన్‌ కళ్యాణ్‌ రోడ్‌ షో

జనసేన బిజెపిల ఉమ్మడి అభ్యర్థి ముమ్మారెడ్డి ప్రేమ్‌ కుమార్‌కు మద్దతుగా రోడ్‌ షో కూకట్‌పల్లి : తెలంగాణ శాసనసభ ఎన్నికల ప్రచారం చివరి రోజైన నవంబర్‌ 28 జనసేన అధ్యక్షులు పవన్‌ కళ్యాణ్‌ రోడ్‌ షో నిర్వహణకు సన్నాహాలు పూర్తయ్యాయి. 28వ తేదీ మంగళవారం మధ్యాహ్నం కూకట్‌ పల్లి నియోజకవర్గంలో బాలానగర్‌ నుంచి హస్మత్‌ పేట...

ప్రజల అభిమానమే జనసేన బలం

తెలంగాణ యువత పరిగెత్తే పిడుగులు మోడీ నాయకత్వం నచ్చే బిజెపికి మద్దతు తెలంగాణలో జనసేన,బిజెపిలను గెలిపించాలి కొత్తగూడెం సభలో పవన్‌ కళ్యాణ్‌ పిలుపు భద్రాద్రి కొత్తగూడెం : తాను తెలంగాణలో తిరగక పోయినా జనసేన ఉందంటే అది విూ అభిమానమేనని ఆ పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ పేర్కొన్నారు. వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి జలయజ్ఞం దోపిడీ వల్లే తెలంగాణ పోరాటానికి...

బలి దానాలతో తెలంగాణ

ఆ తెలంగాణను బంగారం చేసుకోవాలి జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అభ్యర్థులకు బీ-ఫారాలు అందజేసిన పవన్‌ హైదరాబాద్‌ : బలి దానాలతో సాకారమైన తెలంగాణను బంగారం చేసుకోవాలని పిలుపునిచ్చారు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌.. తెలంగాణ అభివృద్ధి ఆశయ సాధన కోసం జనసేన పార్టీ కట్టుబడి ఉంటుందని, ఆంధ్ర ప్రదేశ్‌ పై దృష్టి సారిస్తూనే తెలంగాణ ప్రజలకు అండగా...

సకల జనుల సమరంతోనే తెలంగాణ

తెలంగాణ ఆకాంక్షలను తుంగలో తొక్కిన బిఆర్‌ఎస్‌ రాష్ట్రం ఏర్పాడ్డా ఫలాలు సామాన్యులకు అందడం లేదు మోడీ ఎన్నో సాహసోపేత నిర్ణయాలు తీసుకున్నారు హైదరాబాద్‌ మోడీ సభలో జనసేనాని పవన్‌ కళ్యాణ్‌ హైదరాబాద్‌ : సకల జనులు సమరం చేస్తేనే తెలంగాణ వచ్చిందని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. ’జల్‌, జంగల్‌, జమీన్‌ అంటూ కుమురం భీం పోరాడారు. నీళ్లు,...

జనసేనకు 9 సీట్లు

బీజేపీ-జనసేన పొత్తు.. తేలిన సీట్ల లెక్కలు.. గ్రేటర్‌ సిటీలో కీలకమైన సీటు జనసేనకే..! నేడు బీజేపీ మూడో జాబితా విడుదల..? హైదరాబాద్‌ : పోటీ చేయకుండా ఉంటే పార్టీ ఉనికే ప్రశ్నార్థకమవుతుంది. ఎన్నికలకు దూరంగా ఉంటే కేడర్‌ మనోస్థైర్యం దెబ్బతింటుంది. అందుకే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేయాలనుకుంది జనసేన. ముందే 32 సీట్లు ప్రకటించింది. అయితే బీజేపీ నాయకత్వం...
- Advertisement -

Latest News

శంభునికుంటకు ఎసరుపెట్టిన అమీన్ పూర్ మున్సిపల్ చైర్మన్..

అక్రమ నిర్మాణాన్ని ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి హెచ్చరించిన ఆదాబ్.. అనుమతులు లేకపోయినా ఉన్నట్లు కలరింగ్.. కాలరెగరేసుకుని దర్జాగా అక్రమ నిర్మాణ పనులు.. చైర్మన్ భార్య పేరుపై యథేచ్ఛగా నిర్మాణం.. అవినీతి మత్తులో...
- Advertisement -