Tuesday, March 19, 2024

Parliament

కాంగ్రెస్‌లోకి గడల..

ఖమ్మం, సికింద్రాబాద్‌ లోక్‌సభ స్థానం నుంచి పోటీ? ఎంపీ టిక్కెట్‌ కోసం దరఖాస్తు.. గతంలో బీఆర్‌ఎస్‌ టికెట్‌ ఆశించి భంగపాటు ప్రస్తుతం లాంగ్‌ లీవ్‌లో గడల శ్రీనివాస్‌ రావు పబ్లిక్‌హెల్త్‌ అండ్‌ ఫ్యామిలీ వెల్ఫేర్‌ డిపార్టుమెంట్‌ మాజీ డైరెక్టర్‌ గడల శ్రీనివాస్‌రావు కాంగ్రెస్‌వైపు చూస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుంచి పోటీకి ఆయన సిద్ధమయ్యారు. ఖమ్మం, సికింద్రాబాద్‌ పార్లమెంట్‌ స్థానాల్లో...

పీవోకే మనదే..

అక్కడ 24 సీట్లు రిజర్వ్‌ చేశాం… పీఓకే అంశంలో నెహ్రూది తప్పిదం కేంద్రమంత్రి అమిత్‌ షా కీలక వ్యాఖ్యలు రెండు నయా కాశ్మీర్‌ బిల్లులను లోక్‌ సభలో ప్రవేశపెట్టిన కేంద్రం న్యూఢిల్లీ : పీవోకేపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా బుధవారం లోక్‌ సభలో కీలక ప్రకటన చేశారు. పీవోకే మనదే అన్నారు. భారత్‌లో అంతర్భాగమైన పీవోకేకు 24...

ప్రత్యేక సమావేశాల్లో చారిత్రక నిర్ణయాలు..

ఐదు రోజుల పాటు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నాలుగు బిల్లులను ప్రవేశపెట్టనున్నట్టు కేంద్రం ప్రకటన అనూహ్య నిర్ణయాలు ఉంటాయని ప్రతిపక్షం అనుమానం న్యూఢిల్లీ : పార్లమెంట్ 'ప్రత్యేక' సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. నేటి సమావేశాలు పార్లమెంట్ పాత భవనంలో జరుగుతుండగా.. మంగళవారం నుంచి కొత్త భవనంలోకి మారనున్నాయి. ఈ సందర్భంగా పార్లమెంటు 75ఏళ్ల ప్రస్థానంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ లోక్...

45 రోజుల్లోగా ఎన్నిక‌లు నిర్వ‌హించండి..

భార‌త రెజ్లింగ్ స‌మాఖ్య అధ్య‌క్షుడు బ్రిజ్ భూష‌ణ్‌కు వ్య‌తిరేకంగా మ‌హిళా రెజ్ల‌ర్లు నిర‌స‌న చేప‌డుతున్న విష‌యం తెలిసిందే. అయితే పార్ల‌మెంట్ ప్రారంభోత్స‌వ వేళ ఆందోళ‌న చేప‌ట్టిన రెజ్ల‌ర్ల‌ను అడ్డుకున్న ఘ‌ట‌న‌పై యునైటెడ్ వ‌ర‌ల్డ్ రెజ్లింగ్ శాఖ స్పందించింది. రెజ్ల‌ర్ల అరెస్టును యునైటెడ్ వ‌ర‌ల్డ్ రెజ్లింగ్ స‌మాఖ్య ఖండించింది. ఈ నేప‌థ్యంలో ఓ ప్ర‌క‌ట‌న చేసింది....

ప్రజలకు సేవచేయాలనుకునే వారు బీజేపీలో చేరతారు..

ఆసక్తికర కామెంట్స్ చేసిన బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్.. ఈటలపై తప్పుడు ప్రచారం జరుగుతోంది.. పొంగులేటి, జూపల్లిని బీజేపీలోకి ఆహ్వానించాం.. తెలంగాణలో కేసీఆర్ పై తీవ్ర వ్యతిరేకత ఉంది.. పార్లమెంట్ వాస్తు సూపర్ గా ఉంది..గిట్టని వారే ఓపెనింగ్ కి రాలేదు : అర్వింద్.. తెలంగాణలో బీఆర్ఎస్ ప్రత్యామ్నాయం బీజేపీనే అని ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. తెలంగాణలో ఏ పార్టీకి...
- Advertisement -

Latest News

బాలభవన్ లో అక్రమ డిప్యుటేషన్ల దందా..!

ఏండ్లకొద్ది బాల భవన్ లో పాతుకుపోయిన ప్రభుత్వ టీచర్లు టీచర్లంతా బడికి వెళ్లాల్సిందేనన్న విద్యాశాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం ఆదేశాలు బుట్ట దాఖలు.. ఓరల్ డిప్యుటేషన్, స్పౌజ్ కేసుల...
- Advertisement -