Sunday, September 8, 2024
spot_img

Nomination

వారణాసిలో మోడీ నామినేషన్‌

రిటర్నింగ్ అధికారి ఎదుట ప్రమాణం చేసి పత్రాల అందజేత ప్రతిపాదకుల్లో ప్రముఖ జ్యోతిష్యుడు పండిట్ గణేశ్వర్ శాస్త్రి మోదీతో కలసి కలెక్టర్ కార్యాలయంలోకి వెళ్లిన యూపీ సీఎం యోగి మంగ‌ళ‌వారం వారణాసి లోక్‌సభ స్థానానికి ప్రధాని మోడీ నామినేషన్‌ దాఖలు చేశారు. పుష్యా నక్షత్రం, గంగా సప్తమి కలసి వచ్చిన సుముహూర్తాన ప్రధాని మోదీ వారణాసి నుంచి వరుసగా...

నామినేషన్ల ఘట్టం సమాప్తం..

తెలంగాణలో నేటితో ముగిసిన నామినేషన్ల గడువు చివరి నిమిషంలో అభ్యర్థుల మార్పు… టిక్కెట్ల కేటాయింపు పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలు చేసిన ఆయా పార్టీల అభ్యర్థులు మూడు గంటల లోపు క్యూలో నిలుచుకున్న వారికి అవకాశం 119 నియోజకవర్గాలకు 1,133 మంది అభ్యర్థులు 1,169 నామినేషన్లు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్ల పర్వం కొనసాగుతుంది. అయితే, ఎన్నికల నామినేషన్లకు గడువు నేటి...

కాషాయసంద్రంగా మారిన ఓరుగల్లు గడ్డ

ఎర్రబెల్లి ప్రదీప్ రావు వెంట కాషాయం జెండా పట్టి కదిలిన ప్రజలు. వరంగల్ తూర్పు నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి ఎర్రబెల్లి ప్రదీప్ రావు శుక్రవారం నామినేషన్ వేసేందుకు గాను భారీ ర్యాలీగా బయలుదేరి వెళ్లారు. ఈ కార్యక్రమానికి కేంద్ర సమాచార, బ్రాడ్‌కాస్టింగ్ శాఖ, యువజన వ్యవహారాలు, క్రీడా శాఖల మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ ముఖ్య...

సీఎం కేసీఆర్ ఆస్తులు ఎంతో తెలుసా..?

హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గురువారం నామినేషన్ వేశారు. గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గంతోపాటు కామారెడ్డి నుంచి కూడా ఈసారి కేసీఆర్ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో గురువారం ఈ రెండు స్థానాలకు నామినేషన్లు దాఖలు చేశారు. ఈ సందర్బంగా కేసీఆర్ సమర్పించిన అఫిడవిట్‌లో ఆస్తులకు...

మీరు ఎన్నికలలో గెలవడానికి సీరియస్ గా ప్రయత్నాలు చేస్తున్నారా..?

అయితే తప్పకుండా ఈ క్రింది వాస్తు, తంత్రములను ప్రయతించి తీరవలసిందే.. ఎన్నికలలో నామినేషన్ వేసేటప్పుడు పాటించవలసిన నియమనిబంధనలు.. మనము ఏ ఏ నక్షత్రములలో నామినేషన్ వేసిన విజయమును పొందుతామో చూసుకొని అప్లికేషన్ ఫారంను నింపాలి. మనకు విజయమును చేకూర్చునటువంటి నక్షతములు ఏవనగా రోహిణి, మృగశిర, పునర్వసు, పుష్యమి, హస్త, స్వాతి, ధనిష్ట, శతభిష, రేవతి నక్షత్రములు.. ఈ నక్షత్రములు...
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -