మర్పల్లికి చెందిన ఓ నిరుపేద దంపతులకు తలకు పెద్ద కంతితో జన్మించిన చిన్నారి
ఆపరేషన్ కొరకు వైద్య ఖర్చులకు ఎల్ఓసి అందజేసిన శాసన సభాపతి
ఆపరేషన్ సక్సెస్ కావడంతో ప్రసాద్ కుమార్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన చిన్నారి తల్లిదండ్రులు..
నా జీవితం ప్రజా సేవకే అంకితం అని ఎన్నికల సమయంలో ఏదైతే హామీ ఇచ్చారో ఎమ్మెల్యే గా గెలుపొంది...
జనవరి 31 న మక్తల్ నుంచి పాలమూరు న్యాయ యాత్ర ప్రారంభం
రేవంత్ రెడ్డి సహాయసహకారాలతో చల్లా వంశీ చంద్ రెడ్డి యాత్రకు శ్రీకారం
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరుణంలో సీఎం రేవంత్ రెడ్డి సహాయసహకారాలతో పాలమూరు జిల్లాను ప్రగతి పథంలో నడిపించాలనే లక్ష్యంతో, జాతీయ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడ్...
హైదరాబాద్ : తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారైంది. ఫిబ్రవరి 1వ తేదీన ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని వార్తలు వినబడుతున్నాయి. తుంటి ఎముక శస్త్ర చికిత్స కారణంగా కేసీఆర్ ఇప్పటి వరకు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయలేదు. ఇప్పుడు ఆయన పూర్తిగా కోలుకోవడంతో అసెంబ్లీకి...
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు
ఎన్నికలకు ఇద్దరే నిమినేషన్లు
22 వరకు నామినేషన్ల ఉపసంహరణ
హైదరాబాద్ : తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు నామినేషన్ల పర్వం ముగిసింది. రెండు స్థానాల కోసం ఇద్దరు కాంగ్రెస్ అభ్యర్థులు నుంచి మాత్రమే నామినేషన్ దాఖలు చేశారు. ఇక, ఎవరూ నామినేషన్లు వేయకపోవడంతో బల్మూరి వెంకట్, మహేష్ కుమార్ గౌడ్...
కాంగ్రెస్ దుష్ప్రచారం వల్లనే ఓడిపోయాం
అయిన మూడోవంతు సీట్లను గెల్చుకున్నాం
పనులు చేయకుండా ప్రచారం చేస్తే బాగుండేది
ఓట్ల తేడాకూడా కేవలం 1.85 శాతం మాత్రమే
కలసికట్టుగా పార్లమెంట్ ఎన్నికల్లో గెలవాలి
మహబూబాబాద్ సమీక్షలో బిఆర్ఎస్ నేత కెటిఆర్
హైదరాబాద్ : పనుల మీద కంటే ప్రచారం మీద ఫోకస్ చేసి ఉంటే బీఆర్ఎస్ గెలిచేదని బీఅర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన...
మంత్రి వస్తున్నాడని ఇతర యూనియన్లను అడ్డుకున్న పోలీసులు
ఎమ్మెల్యే, సీఐటియు నాయకుడు అడ్డగింత
హెడ్డాఫీస్ ముందు యూనియన్ల ఆందోళన
సింగరేణిలో ముగిసిన ప్రచారం
కొత్తగూడెం సింగరేణి : ఈనెల 27న జరగనున్న ఎన్నికల ప్రచారప్రక్రియ సోమవారంతో ముగిసింది. చివరి రోజు సింగరేణి వ్యాప్తంగా బరిలో ఉన్న ఆయా యూనియన్లు సంబంధిత ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపిలు, వివిధ సంఘాల ప్రతినిధులతో సంస్థ...
సంపాదించుకోవడానికి రాజకీయాల్లోకి రాలేదు..
కంఠంలో ప్రాణం ఉండగా బీఆర్ఎస్ ను వీడేది లేదు..
నియోజవర్గ అభివృద్ధి కోసం పోరాడతా..
సమావేశంలో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి
జనగామ : నేను సంపాదించుకోవడానికి రాజకీయాల్లోకి రాలేదని, పేద ప్రజలకు సేవ చేసేందుకే వచ్చానని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం మండలంలోని వడ్లకొండ గ్రామ శివారులో ఉన్న...
ఎవర్ని ఉపేక్షించొద్దు కఠిన చర్యలు తీసుకోవాలి
డ్రగ్స్ పై ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని విచారించాలి
కేసీఆర్ పాలనలో మాదకద్రవ్యాల మత్తులో తెలంగాణ
గతంలో పట్టుబడిన వారిపై పెట్టిన కేసులు ఏమయ్యాయి
పసి పిల్లలపై పంజా విసురుతున్న డ్రగ్స్ మాఫియా
డ్రగ్స్ పై ఎన్నో సంచలనాత్మక కథనాలను ప్రచురించిన ఆదాబ్ హైదరాబాద్
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్ నిర్మూలన కోసం ముఖ్యమంత్రి రేవంత్...
తెలంగాణలో మొదటిసారి ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం
తనదైన నిర్ణయాల తీసుకుంటున్న సీఎం రేవంత్ రెడ్డి
ప్రభుత్వ విప్ల నియామకంలో కొత్తవారికి ప్రాధాన్యత
హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వ విప్ లుగా నలుగురు ఎమ్మెల్యేలు నియమితులయ్యారు. అసెంబ్లీలో విప్లను నియమించడం ఆనవాయితీ. అధికార పార్టీకి చెందిన వారిని నియమిస్తారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మొదటిసారి ఎమ్మెల్యేలుగా...
ప్రజాభవన్ను స్కిల్ సెంటర్గా మారుస్తామన్నారు
హామీల అమలుకు పోరాడుతామన్న బీజేపీ ఎమ్మెల్యేలు
హైదరాబాద్ : కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చాలని, హామీల అమలు జరిగే వరకు ప్రజల పక్షాన నిలబడతామని బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి వ్యాఖ్యానించారు. అధికారంలోకి రాగానే హామలు వెంటనే అమలు చేస్తామని ప్రకటించినందున అందుకు తాము డిమాండ్ చేస్తున్నామని అన్నారు....
అక్రమ నిర్మాణాన్ని ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి హెచ్చరించిన ఆదాబ్..
అనుమతులు లేకపోయినా ఉన్నట్లు కలరింగ్..
కాలరెగరేసుకుని దర్జాగా అక్రమ నిర్మాణ పనులు..
చైర్మన్ భార్య పేరుపై యథేచ్ఛగా నిర్మాణం..
అవినీతి మత్తులో...