Saturday, April 20, 2024

kcr

అసైన్డ్‌ భూములను తిరిగి అప్పగించాలి

తెలంగాణ అసైన్డ్‌ ల్యాండ్‌ ఓనర్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌, ఎర్రోళ్ళ శివయ్య ఇందిరా గాంధీ ప్రభుత్వం పంచిన భూములను తెలంగాణ మాజీ సిఎం కేసీఆర్‌ గుంజుకున్నారు : బింగి రాములు హైదరాబాద్‌ : తెలంగాణా రాష్ట్రంలో సుమారు దాదాపు 24 లక్షల ఎకరాల అసైన్డ్‌ భూములు వున్నాయని సుమారు 16 లక్షల కుటుంబాలు వీటిని సాగు చేసుకుంటూ...

నా కోసం ఎవరూ ఆసుపత్రికి రావొద్దు

బాత్రూంలో జారిపడిన కేసీఆర్ కు తుంటి ఎముక మార్పిడి యశోదా ఆసుపత్రిలో కోలుకుంటున్న మాజీ సీఎం కేసీఆర్ ను పరామర్శించేందుకు భారీగా తరలివస్తున్న వైనం తన ఆరోగ్య రీత్యా ఎవరినీ కలవలేనని కేసీఆర్ స్పష్టీకరణ ఆరోగ్యవంతుడ్ని అయ్యాక అందరినీ కలుస్తానని వెల్లడి యశోదా ఆస్పత్రిలో తుంటి ఎముక సర్జీరి తరువాత కేసీఆర్ కోలుకుంటున్నారు. ఈక్రమంలో ఎంతోమంది ప్రముఖులు ఆయన్ని స్వయంగా కలిసి...

డీఎంఈ రమేష్‌రెడ్డి జంప్‌..!

రాజీనామా చేసి తప్పుకునే యత్నం కొత్త సర్కార్‌ చర్యలు తీసుకుంటుందనే వణుకు..! వరంగల్‌ సెంట్రల్‌ జైలు మార్టిగేజ్‌ స్కాంలో డా.కే. రమేష్‌రెడ్డిదే కీలక పాత్ర..! అవినీతి జలగలు ఒక్కొక్కటిగా మెల్లగాతమ భాద్యతల నుండి జారుకుంటున్న వైనం హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌): కాంగ్రెస్‌ సర్కార్‌ కొలువుదీరడం,రేవంత్‌ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే పరిపాలనలో దూకుడుగా వెళుతుండడంతో..కేసీఆర్‌ ప్రభుత్వ హయంలో ఆయన కందాన్‌ ఆస్తులు...

ఆజ్ కి బాత్

గత ప్రభుత్వానికి ప్రకృతి ఎన్నిసార్లు హెచ్చరించినాదానిని అవహేళన చేసిన ప్రభుత్వానికి ఓటమితప్పలేదు.. రాష్ట్ర నిరుద్యోగుల మరియు ప్రకృతిపాపం సార్‌ పాలిట శాపంగా మారింది.. సారుచేసిన పెంటకు ఇపుడు ఎమ్మెల్యేలు, మంత్రులునెత్తి పట్టుకుంటున్నారు. ఏంచేయాలో అర్థం కాకఫైల్స్‌ చింపేస్తున్నారు,ఫర్నిచర్‌ ఎత్తుకపోతున్నారు.నీకేమి సారూ… కాలు ఇరిగి హాస్పటల్‌లోపడుకున్నావ్‌.. కొత్తగా వచ్చిన ముఖ్యమంత్రి అన్నిపదవులు పంచినా.. కీలక పదవులు...

కేసీఆర్ ను పరామర్శించిన మాజీ మంత్రులు…

సత్యవతి రాథోడ్, సబితా ఇంద్రారెడ్డి హైదరాబాద్ సోమాజిగూడలోని యశోద ఆస్పత్రిలో ట్రీట్ మెంట్ పొందుతున్న మాజీ సీఎం కేసీఆర్ గారిని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ పరామర్శించారు. సోమవారం రోజు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మహబూబాబాద్ జడ్పీ చైర్ పర్సన్ కుమారి అంగోత్ బిందుతో కలిసి సత్యవతి రాథోడ్ యశోద ఆస్పత్రికి వెళ్లారు. కేసీఆర్...

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను పరామర్శించిన సినీ న‌టుడు ప్ర‌కాశ్ రాజ్

హైద‌రాబాద్ : య‌శోద ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను సినీ న‌టుడు ప్ర‌కాశ్ రాజ్ మరియు పోనీ వర్మ పరామ‌ర్శించారు. ఈ సందర్భంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను కలిసి.. కేసీఆర్ ఆరోగ్యపరిస్థితి గురించి ఆరా తీశారు. కేసీఆర్ త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ప్ర‌కాశ్ రాజ్ ఆకాంక్షించారు. మాజీ మంత్రులు గంగుల కమలాకర్,...

సిరిసిల్ల సెస్‌లోనే సుమారు రూ.700 కోట్లకు పైగా నష్టాలు

ఎన్పీడీసీఎల్‌లో ట్రాన్స్‌ కో, జెన్‌ కోను మించి అక్రమాలు నిబంధనలకు విరుద్ధంగా గృహ వినియోగదారుల వద్ద వసూళ్లు సీఎండీ గోపాల్‌ రావు అవినీతి అరాచకాలపై విచారణ జరపాలి ఇతను కూడా కేసీఆర్‌ బంధువే రాజీనామాను ఆమోదించవద్దు హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌) : ఉత్తర తెలంగాణలోని వరంగల్‌ కేంద్రంగా ఉన్న నార్తేరన్‌ పవర్‌ డిస్ట్రిబ్యూషన్‌ కంపెనీ లిమిటెడ్‌ (ఎన్‌ పి డి...

మాజీ సీఎం కేసీఆర్‌ కోలుకోవాలి

షబ్బీర్‌ అలీ, సీతక్కతో కలిసి ఆసుపత్రికి రేవంత్‌ వైద్యులను అడిగి కేసీఆర్‌ ఆరోగ్య పరిస్థితిపై ఆరా అసెంబ్లీలో ప్రజా సమస్యలపై మాట్లాడాలి మంచి పాలన కోసం కేసీఆర్‌ సూచనలు అవసరం వై.ఎస్‌. రాజశేఖర్‌ రెడ్డి బాటలోనే రేవంత్‌ రెడ్డి హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌) : బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ త్వరగా కోలుకుని అసెంబ్లీకి రావాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆకాంక్షించారు. బాత్రూమ్‌లో...

రేవంత్ సర్కార్ కు అప్పుల సవాల్

గత ప్రభుత్వ అప్పులపై శ్వేత పత్రం విడుదల చేయాలి కేసీఆర్‌ ప్రభుత్వంలో అధిక ధరలతో అల్లాడిన ప్రజలు ఏ శాఖలో ఎంత అవినీతి జరిగిందో లెక్క తేల్చాలి చెప్పా పెట్టకుండా పారిపోతున్న అవినీతి అధికారులు లెక్కలు తేల్చకుంటే నిందలు మోపె ఆస్కారం 2014లో 15 వేల కోట్ల మిగులు బడ్జెట్‌తో ఉన్న రాష్ట్రం 2023లో ఐదున్నర లక్షల కోట్ల అప్పుల్లో తెలంగాణ ప్రభుత్వాన్ని బద్నాం...

శస్త్ర చికిత్స తరువాత వాకర్‌ సహాయంతో నడిచిన మాజీ సిఎం కెసిఆర్‌

సంపూర్ణంగా కోలుకోవడానికి 6`8 వారాల సమయం పడుతుందని వైద్యుల వెల్లడి హైదరాబాద్‌ : బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌కు తుంటి ఎముక మార్పిడి శస్త్రచికిత్స విజయవంతమైన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన సోమాజిగూడలోని యశోద ఆస్పత్రిలో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. గాయం నుంచి క్రమంగా కోలుకుంటున్నారు. శస్త్రచికిత్స తర్వాత కేసీఆర్‌ను వైద్యులు తొలిసారి నడిపించారు. వైద్యుల సూచనల...
- Advertisement -

Latest News

శంభునికుంటకు ఎసరుపెట్టిన అమీన్ పూర్ మున్సిపల్ చైర్మన్..

అక్రమ నిర్మాణాన్ని ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి హెచ్చరించిన ఆదాబ్.. అనుమతులు లేకపోయినా ఉన్నట్లు కలరింగ్.. కాలరెగరేసుకుని దర్జాగా అక్రమ నిర్మాణ పనులు.. చైర్మన్ భార్య పేరుపై యథేచ్ఛగా నిర్మాణం.. అవినీతి మత్తులో...
- Advertisement -