పాలన అంటే ఉత్తగనే కుర్చీ మీద కూసోడం కాదురా భాయ్… అప్పులు నెత్తిమీదికి వచ్చినా, ఏ ముప్పు ముంచుకొచ్చినా సగటు మనిషి కన్నీళ్లు తుడిచే బాధ్యతను భుజాన వేస్కోడమే అసలైన ప్రజాస్వామ్య ధర్మం! రైతన్న కష్టానికి నిలువెత్తు గౌరవంగా బోనస్ ఇస్తుంటే, పేదోని చేతికి బియ్యం కార్డు ఇచ్చి, ప్రతి ఇంట్ల సంక్షేమ వెలుగులు నింపుతుంటే నడిచే ఈ అడుగులు.. ఎల్లయ్య, మల్లయ్యల ముందర ప్రచారాలు చేసుకోవడం కాదు, జనాల బతుకులను మార్చడమే అని నిరూపిస్తున్నయ్. పదికాలాల పాటు నిలిచేది మాయమాటల మూటలు కావు, నిజాయితీగా అందించే ప్రజా సంక్షేమ ఫలాలే..
- మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
- Advertisement -
