ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొనిజేటి రోశయ్య వర్ధంతి పురస్కరించుకొని, గురువారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు రోశయ్య వర్ధంతి నిర్వహించి కమిషనర్ వెంకటేశ్వర్లు వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ ఉమామహేశ్వర్ రెడ్డి, మేనేజర్, వివిధ విభాగాల అధికారులు తదితరులు పాల్గొన్నారు.


- Advertisement -
