మేడ్చల్ జిహెచ్ఎంసి డివిజన్ 298 లోని జమున వెంచర్లో శ్రీ శ్రీ మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవ అంగరంగ వైభవంగా జరిగింది, ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి మేడ్చల్ నియోజకవర్గం టిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ చామకూర మహేందర్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజల నిర్వహించి స్వామి వారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు, ఈ కార్యక్రమంలో నాయకులు భాస్కర్ యాదవ్, స్వామి యాదవ్, రాజమల్లారెడ్డి, మద్దుల శ్రీనివాస్ రెడ్డి, దయానంద్ యాదవ్,రఘుపతి రెడ్డి, అవతార్, శంకర్,రాములు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -
