అవినీతి నిరోధక శాఖ వలకి మరో ఆఫీసర్ (Officer) చిక్కారు. జనగామ జిల్లా పాలకుర్తి మిషన్ భగీరథ డీఈఈ (Mission Bhagiratha DEE) కూనమల్ల సంధ్యారాణి రూ.10 వేల లంచం (Bribe) తీసుకుంటూ ఏసీబీ అధికారులకు దొరికారు. ఓ బిల్లు (Bill) విషయమై డబ్బు (Money) డిమాండ్ చేసిన నేపథ్యంలో బాధితుడు (Victim) ఏసీబీని ఆశ్రయించటంతో రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నట్లు తెలుస్తోంది. మరిన్ని వివరాలు వెల్లడికావాల్సి ఉంది.
- Advertisement -
