Friday, April 19, 2024

SOCIAL MEDIA

సామాజిక మాధ్యమాలపై నిఘా, నియంత్రణ అవసరం

పెద్దన్న మిమ్మల్ని గమనిస్తున్నాడు’ జార్జ్‌ ఆర్వెల్‌ విరచిత ‘1984’ నవలలోని చిరపరిచిత వ్యాఖ్య ఇది. నియంతృత్వ ప్రభుత్వాలు ప్రజలపై నిత్యం నిఘా వేస్తాయని హెచ్చరించడానికి ఆ బ్రిటిష్‌ రచయిత రాసిన వాక్యాలు నేటి డిజిటల్‌ యుగంలో అక్షర సత్యాలవుతున్నాయి. నిజం చెప్పాలంటే పెద్దన్న స్మార్ట్‌ఫోన్‌ అవతారమెత్తి మన జేబులోకి దూరి, ఎప్పటికప్పుడు మన మాటలు...

పాతబస్తీలో ఘోర రోడ్డు ప్రమాదం

రౌడీషీటర్‌ శ్రీకాంత్‌ సింగ్‌ దుర్మరణం హైదరాబాద్‌ : పాతబస్తీ చదర్‌ఘాట్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో శనివారం ఉదయం ఘోరా రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో కాచిగూడకు చెందిన రౌడీ షీటర్‌ శ్రీకాంత్‌ సింగ్‌ మృతి చెందాడు. సవేరా హోటల్‌ సమీపంలో ద్విచక్రవాహనంపై అతివేగంగా వచ్చి లారీని ఢీ కొట్టి.. లారీ చక్రాల కింద పడి...

శ్రీశాంత్‌కు షాక్‌కు లీగల్‌ నోటీసులు జారీ

టీమ్‌ఇండియా మాజీ ప్లేయర్‌ శ్రీశాంత్‌కు షాక్‌ తగిలింది. లెజెండ్స్‌ లీగ్‌ క్రికెట్‌- ఎల్‌ఎల్‌సీ కమిషనర్‌ అతడికి లీగల్‌ నోటీసులు జారీ చేశారు. శ్రీశాంత్‌, టోర్నమెంట్‌లో ఆడుతూ తన కాంట్రాక్ట్‌ను ఉల్లంఘించాడని అందులో పేర్కొన్నారు. గంభీర్‌పై ఆపోపణలు చేస్తూ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసిన వీడియోలను ఎల్‌ఎల్‌సీ తప్పుబట్టింది. ఆ వీడియోలు డిలీట్‌ చేస్తేనే అతడితో...

సోషల్‌ మీడియా వక్రబుద్ధి..!

ప్రపంచ వ్యాప్తంగా సామాజిక మాధ్యమాల విప్లవం పెల్లుబుకు తున్నది. ఇంటర్నెట్‌ విస్తృతంగా అందుబాటులోకి రావడంపాటు చవకగా వివిధ ప్యాకేజీలు లభిస్తుండడంతో ప్రపంచం అరచేతిలో ఇమిడిపోతున్నది.సోషల్‌ మీడియా ఉపయోగించే వారి సంఖ్య ఉహించని విధంగా పెరిగిపోతున్నది.ఇదే అదనుగా ఎన్నికలు దగ్గర పడుతుంటే రాజకీయ పార్టీలు ఒకరిని మించి ఒకరు సోషల్‌ మీడియా ఎత్తులతో, వ్యూహకర్తల జిత్తులతో...

సోషల్‌ మీడియా ప్రచారంపై గట్టి నిఘా

సోషల్‌ మీడియా ట్రాకింగ్‌ కేంద్రం ప్రారంభం. ఎం.సి ఎం.సి నుండి అనుమతులు తీసుకోవాలి. జిల్లా ఎన్నికల అధికారి ఎస్‌. వెంకట్రావ్‌. సూర్యాపేట : జిల్లాలో ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్నందున సోషల్‌ మీడియాలో వచ్చే ప్రకటనలు, వార్తలపై గట్టి నిఘా పెంచామని కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి ఎస్‌. వెంకట్రావ్‌ అన్నారు.మంగళ వారం కలెక్టరేట్‌ నందు జి-3 రూమ్‌...

కేంద్ర పోలీసుల బలగాలకు కీలక ఆదేశాలు..

ఇకపై రీల్స్ చేస్తే కఠిన చర్యలు.. దేశ శ్రేయస్సు కోసమే ఈ కీలక ఆదేశాలు.. సోషల్ మీడియాలో పరిచయాలు హానీ ట్రాప్ కు దారితీస్తాయి.. యూనిఫార్మ్ లో ఉన్న ఫోటోలు అస్సలు షేర్ చేయరాదు.. న్యూ ఢిల్లీ : సాయుధ బలగాల్లో కొందరు హనీ ట్రాప్‌కు గురవుతున్న వేళ ఆయా విభాగాల ఉన్నతాధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై సామాజిక...

చందమామ చిత్రాలు వచ్చేశాయ్..

తొలి ఫోటోలను పంపిన రోవర్.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ప్రజ్ఞాన్‌ పంపిన జాబిల్లి ఫొటోలు.. 14 రోజుల పాటు చంద్రుడి ఉపరితలంపై సంచరిస్తూఅక్కడి విలువైన సమాచారాన్ని భూమికి చేరవేయనున్న ప్రజ్ఞాన్.. బెంగుళూరు :భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్‌ 3 మిషన్‌ ఘన విజయం సాధించింది. బాబిల్లిపై పరిశోధనలకు ఇస్రో చేపట్టిన ప్రయోగం...

డేటా లీక్ వార్తలు ఫేక్..

కొవిన్ పోర్టల్ డేటా లీక్ వార్తలను కొట్టిపారేసిన కేంద్రం ఎలాంటి సమాచార ఉల్లంఘన జరగలేదని స్పష్టం కొవిన్ పోర్టల్‌లో సమాచారం గోప్యంగా ఉంటుందని వెల్లడి దేశంలోని ప్రముఖులు, పౌరుల వ్యక్తిగత వివరాలు.. కొవిన్ పోర్టల్ నుంచి లీకయ్యాయని వచ్చిన వార్తలపై కేంద్ర ఆరోగ్య శాఖ స్పందించింది. అవన్నీ అసత్య ప్రచారాలు అని కొట్టి పారేసింది. ఆరోగ్యశాఖకు సంబంధించిన కొవిన్...

జూన్‌ 9న లావణ్య త్రిపాఠితో వరుణ్‌ తేజ్‌..

మెగా బ్రదర్‌ నాగబాబు తనయుడు వరుణ్‌ తేజ్‌ పెళ్లిపై గత కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. హీరోయిన్‌ లావణ్య త్రిపాఠి, వరుణ్‌ తేజ్‌ గత కొంతకాలంగా డేటింగ్‌లో ఉన్నారని.. త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారంటూ టాలీవుడ్‌, సోషల్‌ మీడియా, పలు వెబ్‌సైట్లలో వార్తలు హల్‌చల్‌ చేస్తున్నాయి. ఈ వార్తలపై అటు వరుణ్‌ కానీ,...

5జీ కనెక్టివిటీ లేక ఫోన్లకు దూరం..

పల్లెటూరి జనాలు ఫోన్ల కొనుగోలుకు దూరంగా ఉంటున్నారు. ఉన్నవాటితో సరిపెట్టుకుంటున్నారు. అవసరమైతే ఫీచర్​ ఫోన్లు కొంటున్నారు. ధరలు పెరుగుతుండటమే ఇందుకు కారణం. చిన్న పట్టణాలు, గ్రామాలలో స్మార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫోన్ అమ్మకాలు 2021 మధ్యకాలం నుండి పెద్దగా పెరగడం లేదు. సేల్స్​ 35–-40శాతం దాటడం లేదు. ధరలు పెరగడంతోపాటు 5జీ టెక్నాలజీ పెద్దగా అందుబాటులో లేకపోవడం ఇందుకు...
- Advertisement -

Latest News

శంభునికుంటకు ఎసరుపెట్టిన అమీన్ పూర్ మున్సిపల్ చైర్మన్..

అక్రమ నిర్మాణాన్ని ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి హెచ్చరించిన ఆదాబ్.. అనుమతులు లేకపోయినా ఉన్నట్లు కలరింగ్.. కాలరెగరేసుకుని దర్జాగా అక్రమ నిర్మాణ పనులు.. చైర్మన్ భార్య పేరుపై యథేచ్ఛగా నిర్మాణం.. అవినీతి మత్తులో...
- Advertisement -