ఎన్నికలు సమీపిస్తుండటంలో ఏపీలో పొలిటికల్ వెదర్ హీటెక్కుతోంది. అధికార వైసీపీ నేతలు టీడీపీ చీఫ్ చంద్రబాబే టార్గెట్ విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, వైసీపీలోని కీలక నేతలంతా చంద్రబాబుపై విరుచుకుపడుతున్నారు. ఈ క్రమంలో టీడీపీ చీఫ్ బాబుపై మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ ఫైర్ అయ్యారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అబద్ధానికి మరో...
అమలు కోసం ప్రభుత్వం కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు
మంత్రులతో సిఎం రేవంత్ సచివాలయంలో సవిూక్ష సమావేశం
డిప్యూటి సిఎం భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో సబ్ కమీటీ ఏర్పాటు
వందరోజుల్లో హావిూల అమలుకు కట్టుబడి ఉన్నామన్న మంత్రులు
ప్రతిపక్షాలు దిగజారుడు రాజకీయాలను ఇకనైనా మానుకోవాలని సూచన
హైదరాబాద్ :- ఆరు గ్యారెంటీల అమలు కోసం తెలంగాణ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని సీఎం...
ప్రభుత్వాలు ఎన్ని మారిన స్వార్థ రాజకీయాలకోసం తప్ప ప్రజల కోసం ఏ మాత్రం కాదు..ప్రభుత్వాలు ఎంత అభివృద్ధి చేసిన ప్రజలభవిష్యత్ మారదు.. ఉచిత పథకాలలోవిద్య, వైద్యం మాత్రమే ఉండాలి..విద్య, వైద్యాన్ని ఏ ప్రభుత్వం ఉచితంగాఅందిస్తుందో.. ఆ ప్రభుత్వం ప్రజలమనస్సులో కొలువుదీరుతుంది.విద్య, వైద్యాన్ని క్షేత్ర స్థాయిలో అందిస్తేఅగ్ర దేశాలలో మొదటి స్థానంలోఉంటుంది మన భారతదేశం..విదేశాల నుండి...
పార్టీ మారానని అడ్డగోలుగా మాట్లాడితే ఊరుకునేది లేదు..
తాను ప్రజల కోసమే పార్టీ మారినట్లు చెప్పిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
కేసీఆర్ ది మూడు పార్టీలు మారిన చరిత్ర అంటూ వ్యాఖ్య
జగదీశ్ రెడ్డికి వేల కోట్ల రూపాయల బంగ్లాలు ఎలా వచ్చాయి?
తాను పార్టీ మారానంటూ అడ్డగోలుగా మాట్లాడితే ఊరుకునేది లేదని మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్...
రాజకీయాల్లో పేద రైతుల పేర్లు వాడుకొని కోట్లు కోట్లుదోచేస్తున్నారు.. మీ బతుకుకోసం రైతులజీవితాలను బ్యాంకులో తాకట్టు పెడుతున్నారు..మా పేర్లు లేకపోతే మీ బ్రతుకులు ఎక్కడివి.. మాసొమ్ము తినుకుంటూ, మమల్ని వాడుకుంటూ,నన్ను మించిన మొనగాడు లేడని తొడలుకొడుతున్నారు.. పేదోని పేరు చెప్పిఅడుకుతింటున్నారు.. పేదోని పేరుమీద సంస్థలుపెట్టి దోచుకుతింటున్నారు.. ఆ సంస్థకి పెట్టుకున్నాపేరే రాజకీయం.. ఒకపుడు రాజకీయం...
తొమ్మిది ఏండ్లలో ప్రజల పరిపాలన మొత్తం అబద్దాల,అప్పుల పైనే నడిచింది.. బ్రిటిష్ పాలన మించిననియంత పాలన అది.. అధికారులు, ప్రజలను బానిసలుచేసి వాల్ల జీవితాలను రోడ్డున పడేసారు.. మా బ్రతుకుగురించి ఆనాడు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్.. ప్రజలపక్షమై మాట్లాడితే వాళ్ల గొంతు నొక్కారు.. ఇప్పుడుకాంగ్రెస్ అధికారపక్షమై కూర్చుంది.. అధికార పక్షం వాళ్ళపరిపాలన గురించి మాట్లాడితే.....
కూకట్పల్లి : అనుకున్నట్లుగా కూకట్పల్లి కింగ్ మాధవరం కృష్ణారావు వరుసగా మూడవసారి కూకట్పల్లి ఎమ్మెల్యే గా విజయం సాధించి హ్యాట్రిక్ నమోదు చేసారు. నిరంతరం ప్రజలకు అందుబాటులో వుండటం, ప్రభుత్వ పధకాలను అవసరమైన వారికి అందజేయడంలో కృష్ణారావు చేసిన కృషి ఆయన వరుస విజయాలకు బాటలు పరిచింది. దీంతో పాటు తలలో నాలుకలా మెలిగే...
పోటీకి మోడీకి ఆసక్తి
లోక్ సభా స్థానమేదనే దానిపై రాని స్పష్టత
కరీంనగర్, నిజామాబాద్, పాలమూరు, మల్కాజ్గిరిలపై నజర్..?
ఢిల్లీ పొలిటికల్ సర్కిల్స్లో జోరుగా చర్చ
తెలంగాణ నుంచి బరిలో దిగితే ఏపీ..?
కర్నాటకలోనూ కలిస్తోందనే అంచనాలో బీజేపీ
హైదరాబాద్ (ఆదాబ్ హైదరాబాద్) : ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మరో డేరింగ్ స్టెప్ తీసుకోబోతున్నట్లు సమాచారం. నమో ఈసారి తెలంగాణ నుంచే...
తనను ఓడించేందుకు కుట్ర చేస్తున్నారని భావోద్వేగానికి గురైనకరీంనగర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పురమల్ల శ్రీనివాస్
కరీంనగర్ (ఆదాబ్ హైదరాబాద్ ) : కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పురుమల్ల శ్రీనివాస్ బుధవారం కరీంనగర్ డిసిసి కార్యాలయంలో అత్యవసరంగా పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా పురుమల్ల శ్రీనివాస్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ...