దసరా తర్వాత కార్యాచరణ..
వివరాలు తెలిపిన తెలంగాణబీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి..
హైదరాబాద్ : దసరా తర్వాత దూకుడుగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తామని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్రెడ్డి వ్యాఖ్యానించారు. ఆదివారం నాడు ఆయన బీజేపీ ప్రధాన కార్యాలయంలో కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘‘ఈనెల 27వ తేదీన తెలంగాణలో కేంద్ర హోంమంత్రి...
నాయకుడిగా కాదు. సేవకుడిగా పని చేస్తా..!
జనగామ : బి ఆర్ ఎస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తే అభివృద్ధి నిరంతరం చేస్తామని జనగామ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. పలు గ్రామాలు మరిగడి, చీటాకోడురు, చౌడారం, జనగామ పట్టణంలో టిఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి మూడవ రోజు ప్రచార...
మీ కష్టాలు స్వయంగా చూస్తున్నాను..
మినీ ఇండియాలో సమస్యలు తీష్ట వేశాయి…
సమస్యల పరిష్కారానికి నాది పూచీ…
ఒక్కసారి గెలిపించండి మీకు సేవ చేస్తా…: నీలం మధు ముదిరాజ్…
పాదయాత్రకు దండుగట్టిన ప్రజలు..
నాలుగో రోజు గ్రాండ్ సక్సెస్…
ఆయన తమ గుమ్మంలోకి రాగానే కడుపున పుట్టిన బిడ్డ వచ్చినట్లు భావిస్తున్నారు.. తమ కష్టాలు తీర్చే తనవాడు వచ్చాడని సంబరపడిపోతున్నారు.. కష్టాలను చెప్పుకుంటూ...
అక్రమ నిర్మాణాన్ని ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి హెచ్చరించిన ఆదాబ్..
అనుమతులు లేకపోయినా ఉన్నట్లు కలరింగ్..
కాలరెగరేసుకుని దర్జాగా అక్రమ నిర్మాణ పనులు..
చైర్మన్ భార్య పేరుపై యథేచ్ఛగా నిర్మాణం..
అవినీతి మత్తులో...