భారీగా ప్లాన్ చేస్తున్న బీసీసీఐ..
న్యూ ఢిల్లీ : వచ్చే ఏడాది ఐపీఎల్ కంటే ముందే ఈ ఏడాది చివర్లో జరుగబోయే ఇండియన్ ప్రీమియర్ లీగ్ వేలం ప్రక్రియను భారీగా నిర్వహించేందుకు బీసీసీఐ ప్లాన్ చేస్తోంది. అంతర్జాతీయంగా ఈ లీగ్ కు క్రేజ్ పెరుగుతున్న నేపథ్యంలో ఈ ఏడాది ఐపీఎల్ వేలాన్ని ఎడారి దేశమైన దుబాయ్లో...
టీమిండియాను ఎవరైనా తప్పుగా విమర్శిస్తే ఊరుకోని బిగ్ బి
అమితాబ్ ను విశిష్ట రీతిలో గౌరవించిన బీసీసీఐ
స్వయంగా వరల్డ్ కప్ గోల్డెన్ టికెట్ అందించిన బీసీసీఐ కార్యదర్శి జై షా
ముంబై : బాలీవుడ్ నట దిగ్గజం అమితాబ్ బచ్చన్ క్రికెట్ కు వీరాభిమాని అని తెలిసిందే. టీమిండియా ఆడే మ్యాచ్ లు, సిరీస్ లను ఆయన...
వివరాలు వెల్లడించిన ఏ.సి.సి. అధ్యక్షుడు జై షా..
పీసీబీ విమర్శలు తిప్పికొట్టిన బీసీసీఐ..
ఆసియా కప్ వేదికపై ఇంకా సందిగ్ధత కొనసాగుతున్నది. టోర్నీకి పాక్ ఆతిథ్యం ఇవ్వాల్సి ఉండగా.. ఆసియా క్రికెట్ కౌన్సిల్ మరో వేదికపై నిర్ణయించేందుకు ఏర్పాట్లు చేస్తున్నది. ఈ క్రమంలో కప్ నిర్వహణపై బీసీసీఐ కార్యదర్శి, ఏసీసీ అధ్యక్షుడు జై షా కీలక వ్యాఖ్యలు...
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...