- ఈరోజు అత్యంత అరుదైన ‘మహాశైవాక్షయోగం’..
వందేళ్లకోసారి వచ్చే ఈ రోజున శివారాధన చేయడం వల్ల విశేష ఫలితాలు ఉంటాయని పురోహితులు చెబుతున్నారు. శివాలయాల్లో ప్రత్యేక పూజలు, రుద్రాభిషేకం చేయడం వల్ల సకల పాపాలు తొలగి, సుఖసంతోషాలు చేకూరుతాయని సూచిస్తున్నారు. భక్తితో చేసే చిన్న పూజ కూడా శివుడి అనుగ్రహాన్ని కలిగిస్తుందని, ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని వివరిస్తున్నారు..ఈ రోజంతా శివనామ స్మరణ చేస్తుకుంటే కోటి జన్మల పాపం తొలగిపోతుందని పండితులు సూచిస్తున్నారు..
- Advertisement -
