వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండల పరిధిలోని కొత్తపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద గురువారం నిర్వహించిన ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక గ్రామ సభకు హాజరైన రాష్ట్ర అటవీ పర్యావరణ, దేవాదాయ శాఖల మంత్రి కొండా సురేఖ, వర్ధన్నపేట శాసన సభ్యులు కె.ఆర్ నాగరాజు, జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద, అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.



- Advertisement -
