Wednesday, February 25, 2026
Homeఆరోగ్యంLandmark Hospitals | భారతదేశంలో తొలి AI ఆధారిత డిజిటల్ కేర్ ప్లాట్‌ఫామ్

Landmark Hospitals | భారతదేశంలో తొలి AI ఆధారిత డిజిటల్ కేర్ ప్లాట్‌ఫామ్

  • జాయింట్ రీప్లేస్‌మెంట్ కోసం
  • హైదరాబాద్‌లోని ల్యాండ్‌మార్క్ హాస్పిటల్స్

సీనియర్ జాయింట్ రీప్లేస్‌మెంట్ & ఆర్థోపెడిక్ శస్త్రచికిత్స నిపుణుడు డా. కె. సుధీర్ రెడ్డి గారి నేతృత్వంలో, మోకాలి, నడుము (హిప్), భుజం జాయింట్ మార్పిడి శస్త్రచికిత్సలు చేయించుకునే రోగుల కోసం “మై మొబిలిటీ” అనే కృత్రిమ మేధస్సు (AI) ఆధారిత డిజిటల్కే ర్ ప్లాట్‌ఫామ్‌ను భారతదేశంలో తొలిసారిగా ప్రారంభించింది.

ఈ ఆధునిక ప్లాట్‌ఫామ్‌ను జిమ్మర్ బయోమెట్ ఇంటర్నేషనల్ అభివృద్ధి చేసింది. ఇది ఇప్పటికే అమెరికా మరియు యూరప్ దేశాల్లో విస్తృతంగా ఉపయోగంలో ఉంది. ఇప్పుడు, డా. కె. సుధీర్ రెడ్డి గారు మరియు ఆయన నిపుణులైన ఆర్థోపెడిక్ బృందం ద్వారా,
ఈ ప్రపంచ స్థాయి డిజిటల్ మరియు రోబోటిక్ జాయింట్ కేర్ సాంకేతికతను భారతదేశంలో ల్యాండ్‌మార్క్ హాస్పిటల్స్‌లో అమలు చేశారు.

- Advertisement -

మై మొబిలిటీ అందించే ముఖ్య ప్రయోజనాలు

శస్త్రచికిత్సకు ముందు నుంచి పూర్తిగా కోలుకునే వరకు సంపూర్ణ డిజిటల్ కేర్
AI ఆధారిత రోగి పురోగతి పర్యవేక్షణ మరియు ముందస్తు అంచనా
అదనపు వైద్య సహాయం అవసరమైన రోగులను ముందుగానే గుర్తింపు
ఇంటి నుంచే ఖచ్చితమైన పరీక్షలతో ఆసుపత్రి సందర్శనల తగ్గింపు
ప్రాంతీయ మరియు ప్రపంచ స్థాయి డేటాతో పోలిక ద్వారా మెరుగైన ఫలితాలు
ఈ ఆధునిక ప్లాట్‌ఫామ్ రోబోటిక్ జాయింట్ రీప్లేస్‌మెంట్ టెక్నాలజీతో సమన్వయంగా పనిచేసి,
భద్రమైన శస్త్రచికిత్సలు, వేగవంతమైన కోలుకోవడం మరియు మెరుగైన ఫలితాలను అందిస్తుంది.

- Advertisement -
RELATED ARTICLES

Latest News