Thursday, September 11, 2025
ePaper
spot_img
Homeకెరీర్ న్యూస్తెలంగాణ టెట్ ఫలితాలు విడుదల

తెలంగాణ టెట్ ఫలితాలు విడుదల

  • ఫలితాల్లో 33.98 శాతం అభ్య‌ర్థుల ఉత్తీర్ణత
  • 1,37,429 మంది హాజరు
  • 30,649 మంది అభ్యర్థులు క్వాలిఫై
  • వివ‌రాలు వెల్ల‌డించిన విద్యాశాఖ

టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌-2025 ఫలితాలు విడుదలయ్యాయి. సచివాలయంలో విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా విడుదల చేశారు. జూన్ 18 నుంచి 30 వరకు నిర్వహించిన పరీక్షకు 1,37,429 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఈ ఫలితాల్లో 33.98 శాతం అభ్య‌ర్థులు ఉత్తీర్ణత సాధించారు. మొత్తం మీద 30,649 మంది అభ్యర్థులు క్వాలిఫై అయినట్లు విద్యాశాఖ వెల్లడించింది. టెట్ ఫలితాలను విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా మంగళవారం ఆన్ లైన్ లో నేరుగా విడుదల చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Latest News