Wednesday, February 11, 2026
HomeతెలంగాణWarning | రంగనాథ్ ప్రత్యక్షంగా కోర్టులో హాజరు కావాలి

Warning | రంగనాథ్ ప్రత్యక్షంగా కోర్టులో హాజరు కావాలి

  • కాకపోతే నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తాం

హైడ్రా కమిషనర్ రంగనాథ్(Hydra Commissioner Ranganath) పై తీవ్ర అసహనం వ్యక్తం చేసిన తెలంగాణ హైకోర్టు బతుకమ్మ కుంట(Bathukamma Kunta) వివాదంలో డిసెంబర్ 5వ తేదీ లోపు ప్రత్యక్షంగా వచ్చి కోర్టులో హాజరు అవ్వకపోతే నాన్ బెయిలబుల్ వారెంట్(Non-bailable warrant) జారీ చేస్తామని హెచ్చరించిన హైకోర్టు న్యాయమూర్తి..

- Advertisement -
RELATED ARTICLES

Latest News