Monday, January 19, 2026
EPAPER
Homeమహబూబ్‌నగర్‌Ramachander Rao | పాఠశాల సందర్శించిన తెలంగాణ బీజేపీ చీఫ్

Ramachander Rao | పాఠశాల సందర్శించిన తెలంగాణ బీజేపీ చీఫ్

నాగర్‌కర్నూల్ జిల్లా లింగాల మండలం అప్పపూర్ అనే మారుమూల గ్రామంలోని గవర్నమెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ పాఠశాలను బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు (Telangana Bjp Chief) ఎన్.రామచందర్‌రావు (Government School Visit) సందర్శించారు. అక్కడి విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిశీలించారు. ఈ స్కూల్లో దాదాపు 100 మంది విద్యార్థులు చదువుతున్నారు. వారికి మెరుగైన విద్యా వాతావరణం, సహాయం అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రతి విద్యార్థి అభివృద్ధి, భవిష్యత్ కోసం చర్యలు చేపట్టాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే (Former Mla) గువ్వల బాలరాజు (Guvvala Bala Raju) తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News