Thursday, April 25, 2024

rti

సమాచార కమిషన్లలో ఖాళీలను వెంటనే భర్తీ చేయాలి

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని సుప్రీం ఆదేశం న్యూఢిల్లీ : సమాచార కమిషన్లలో ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. పలు రాష్ట్రాల్లో సమాచార కమిషన్లు పనిచేయకుండా పోయాయని దాఖలైన పిటిషన్‌పై విచారణ జరిపింది. మరోవైపు, దివ్యాంగుల సంక్షేమానికి రాష్ట్రాలు అమలు చేస్తున్న పథకాల వివరాలను సమర్పించాలని కేంద్రాన్ని ఆదేశించింది. దేశవ్యాప్తంగా డీఎన్‌ఏ...

తెలంగాణలో సమాచార హక్కు చట్టానికి తూట్లు..

అవుటర్ రింగ్ రోడ్డు టోల్ కాంట్రాక్ట్ విషయంపై దరఖాస్తు చేసిన ఎంపి.. సమాధానం ఇవ్వకపోవడంతో హైకోర్టు లో పిటిషన్ వేసిన రేవంత్ రెడ్డి.. సదరు కేసులో వ్యాజ్యం వేసిన నన్నూరి నర్సి రెడ్డి..తరఫున కేసు వాదించిన న్యాయవాది మామిండ్ల మహేష్.. ప్రభుత్వంలో పారదర్శకత, జవాబుదారీతనం లోపించిందని ఆవేదన.. ప్రజలకు అందుబాటులో లేని సెక్షన్ 4(1) బి సమాచారం.. డి.ఓ.పి.టి. నిబంధనలకు తూట్లుపొడుస్తూ...
- Advertisement -

Latest News

శంభునికుంటకు ఎసరుపెట్టిన అమీన్ పూర్ మున్సిపల్ చైర్మన్..

అక్రమ నిర్మాణాన్ని ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి హెచ్చరించిన ఆదాబ్.. అనుమతులు లేకపోయినా ఉన్నట్లు కలరింగ్.. కాలరెగరేసుకుని దర్జాగా అక్రమ నిర్మాణ పనులు.. చైర్మన్ భార్య పేరుపై యథేచ్ఛగా నిర్మాణం.. అవినీతి మత్తులో...
- Advertisement -