గోదావరిఖని, పెద్దపల్లి జిల్లా, గోదావరిఖనికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త రంగు శ్యాంసుందర్ హ్యూమన్ రైట్ కౌన్సిల్ ఫర్ ఇండియా తెలంగాణ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ గా నియామకం అయ్యారు. జాతీయ చైర్మన్ చెన్నుపాటి శ్రీకాంత్, తెలంగాణ హ్యూమన్ రైట్స్ రాష్ట్ర అధ్యక్షులు బేతి తిరుమల్ రావు హైదరాబాదులో జరిగిన ఓ కార్యక్రమంలో నియామక...
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...