Sunday, September 8, 2024
spot_img

brs leaders

ఆప్యాయంగా పలకరిస్తూ..

అభివృద్ధిని వివరిస్తూ సాగిపోతున్న బీ.ఆర్.ఎస్. అభ్యర్థులు.. గడచిన రెండు నెలలుగా విశ్రాంతి లేకుండా ప్రచారం.. హైదరాబాద్ : ఎన్నికల ప్రచారంలో బీఆర్‌ఎస్‌ అభ్యర్థుల దూకుడు కొనసాగుతున్నది. నియోజకవర్గంలో డివిజన్‌ల వారీగా ప్రచారాన్ని ఉధృతం చేశారు. గడిచిన రెండు నెలలుగా నియోజకవర్గంలోనే ప్రజలతో మమేకమై అలుపెరగకుండా అభ్యర్థులు ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బీఆర్‌ఎస్‌ అభ్యర్థుల ప్రచారానికి ప్రజలు...

కవితది లిక్కర్‌ బోర్డు రాజకీయం

మాది పసుపుబోర్డు తెచ్చిన ఘనత బీఆర్‌ఎస్‌ అవినీతికి పట్టం కట్టింది వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు సమాది ముత్యంపేట షుగర్‌ ఫ్యాక్టరీ తెరిపిస్తాం మెట్‌పల్లిలో ఎంపి అర్వింద్‌ కామెంట్స్‌ జగిత్యాల : బీఆర్‌ఎస్‌ నేతల లాగా తాను కబ్జాలు చేయనని, లంచాలు తీసుకుని ఉద్యోగాలు ఇవ్వనని, నాలుగు పైసల అవినీతి కూడా తనమీద లేదని, ఉండ దని నిజామాబాద్‌ బీజేపీ ఎంపీ ధర్మపురి...

అమ్మవార్ల గుడుల వద్ద పూజలు…

బీ.ఆర్.ఎస్. నాయకులు చిట్ల ఉపేందర్ రెడ్డి..జనగామ : సోమవారం రోజు నెల్లుట్ల గ్రామనందు జరిగే బోనాల పండుగ సందర్బంగా పెద్దమ్మ గుడి, పోచమ్మ గుడి వద్ద పూజలు నిర్వహించి గావ్ పట్టే కార్యక్రమంలో పాల్గొన్నారు బీ.ఆర్.ఎస్. రాష్ట్ర నాయకులు చిట్ల ఉపేందర్ రెడ్డి.. ఈ మేరకు గ్రామ ప్రజలకు చిట్ల ఉపేందర్ రెడ్డి గారు...

రేవంత్ రెడ్డి పోలీసులకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలి..

బీఆర్‌ఎస్ సీనియర్ నేత డాక్టర్ దాసోజు శ్రవణ్హైదరాబాద్ : ఎంపీ రాహుల్ గాంధీ భారతదేశం అంతటా 'నఫ్రత్ కా బజార్ మే మొహబ్బత్ కా దుకాన్' గురించి మాట్లాడుతున్నారు. కానీ ఇక్కడ తెలంగాణలో రేవంత్ రెడ్డి చేస్తున్న విద్వేష రాజకీయాలకు రాహుల్ గాంధీ , ఏఐసీసీ నిస్సందేహంగా మద్దతు ఇస్తున్నాయి. అధికారంలోకి వస్తే పోలీసులను...

ఇంజక్షన్ ఆర్డర్ ఉన్నా భూ కబ్జాలు..

దౌర్జన్యం చేస్తున్న బిఆర్ఎస్ నాయకులు.. తమ కుటుంబానికి ప్రాణహాని ఉందన్న బాధిత కుటుంబం.. నర్సంపేట, 13 జూన్ ( ఆదాబ్ హైదరాబాద్ ) :కోర్టు కేసులో ఇంజక్షన్ ఆర్డర్ ఉన్నప్పటికీ.. ఆ భూమిలోకి ఇరువర్గాలు ప్రవేశించకూడదని బోర్డు పాతినప్పటికీ.. బీ.ఆర్.ఎస్. నాయకులు తెల్లవారు ఝామున మొరం పోసి భూమిలో మొరీలు వేసి భూ కబ్జాలు చేస్తూ.. తమని...
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -