సరూర్నగర్ ఇండోర్ స్టేడియంలో ఎన్నికలనిర్వహణ సిబ్బందితో ఏర్పాట్లను పరిశీలించినరాచకొండ పోలీస్ కమిషనర్ డిఎస్ చౌహన్
ఎల్బీనగర్ : త్వరలో తెలంగాణ రాష్ట్రం లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలను పురస్కరించుకొని క్షేత్రస్థాయిలో భద్రత ఏర్పాట్లను మరియు ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లు పర్యవేక్షించడానికి గురు వారం రాచకొండ పోలీస్ కమిషనర్ డిఎస్ చౌహన్ సరూర్ నగర్ లోని ఇండోర్...
వినాయక నిమజ్జనంలో నిబంధనలు యధాతథం
పీఓపీ విగ్రహాలు సాగర్లో నిమజ్జనం నిషేదం
స్పష్టం చేసిన హైకోర్టుహైదరాబాద్ : ఈ ఏడాది వినాయక చవితి వేడుకల్లోనూ అవే ఉత్తర్వులు కొనసాగుతాయని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. నిబంధనల మేరకే నిమజ్జన్నం సాగుతుందన్నారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తయారు చేసిన వినాయక విగ్రహాలను హుస్సేన్ సాగర్లో నిమజ్జనం చేయొద్దని గతేడాది...
మొత్తం 67 పరీక్ష కేంద్రాలు 18,120 మంది అభ్యర్థులు
పరీక్ష రాసే అభ్యర్థులకు మౌలిక సదుపాయాలు కల్పించాలి
అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి
గ్రూప్-4 హెల్ప్ లైన్ నెంబర్ 7995061192
వికారాబాద్ : గ్రూప్ -4 పరీక్షను పకడ్బందీగా నిర్వహిం చేందుకు అన్ని చర్యలు చేపట్టా మని జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి తెలిపారు....
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...