Wednesday, May 6, 2026
Homeఆదిలాబాద్Meeting | జిల్లా కలెక్టర్‌ను కలిసిన ఐటీడీఏ పీవో

Meeting | జిల్లా కలెక్టర్‌ను కలిసిన ఐటీడీఏ పీవో

ఐటీడీఏ పీవో మంద మకరందు బుధవారం జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రాను కలెక్టరేట్‌లోని ఆయన ఛాంబర్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పూల మొక్కను అందజేశారు. అనంతరం ఇరువురు సమావేశమై జిల్లాలో ఐటీడీఏ పరిధిలో అమలవుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలు, పరిపాలనా అంశాలపై చర్చించారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News