Friday, September 12, 2025
ePaper
spot_img
Homeజాతీయంరేపే ఇస్రో వందో ప్రయోగం

రేపే ఇస్రో వందో ప్రయోగం

భారత అంతరిక్ష కార్యక్రమంలో మరో మైలురాయిని చేరుకోవడానికి ఇస్రో(ISRO) సర్వం సిద్ధంచేసింది. ఈ నెల 29న శ్రీహరికోటలోని షార్ నుంచి తన వందో ప్రయోగమైన జీఎస్ఎల్వీ-ఎఫ్15 రాకెట్ ను రోదసిలోకి
పంపనుంది. దేశీయంగా రూపొందించిన ఈ క్రయోజనిక్ రాకెట్ ద్వారా ఎన్వీఎస్-02 ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపనుంది. దీనికి సంబంధించిన కౌంట్ డౌన్ మంగళవారం తెల్లవారు జామున 2.53 గంటలకు ప్రారంభించింది. 27 గంటల పాటు ఈ కౌంట్‌డౌన్ కొనసాగనుంది.

RELATED ARTICLES
- Advertisment -

Latest News